ముఖ్య వార్తలు

రేపు తిరుమల ఆలయంలో ఉగాది ఆస్థానం

తిరుమలేశుని ఆలయంలో మంగళవారం ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటలకు బంగారు వాకిలివద్ద మలయప్పస్వామికి, ఉభయ నాంచారులు, సేనాపతికి విశేష సమర్పణ కావిస్తారు.  రెండు గంటలపాటు [...]

Click for more »

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం : 26 మంది మృతి

రాజస్థాన్‌లో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 26 మంది మృతి చెందగా 32 మంది గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలియవచ్చించి. [...]

Click for more »

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం – 5గురు మృతి

కర్నూలు జిల్లాలో గత అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.  జిల్లాలోని పెదపాడు వద్ద [...]

Click for more »

రేపటి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు

భద్రాచలంలోని శ్రీ సీతారామచం ద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో వసంతపక్ష ప్రయుక్త తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు మంగళవారం ప్రా రంభం కానున్నాయి.15రోజుల పా టు సాగే ఉత్సవాలకు భద్రాచలం పట్టణాన్ని [...]

Click for more »

చిరంజీవి 21న అనకాపల్లికి

ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఈ నెల 21న అనకాపల్లి వస్తున్నారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ, చెరకు రైతులకు [...]

Click for more »

19న శ్రీకృష్ణ కమిటీకి టీడీపీ తెలంగాణ నేతల నివేదిక

టీడీపీ తెలంగాణ నేతలు ఈ నెల 19వ తేదీన శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇవ్వనున్నారు. నివేదికను రూపొందిస్తున్న మాజీ మంత్రి విజయ రామారావుతో కడియం శ్రీహరి, దేవేందర్ [...]

Click for more »

18న ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ కాంగ్రెస్ బృందం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను శ్రీకృష్ణ కమిటీకి తెలియజేయడానికి ఈనెల 18న 20 మంది సారథ్య బృంద నేతలు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నట్టు పీసీసీ ప్రతినిధి నిరంజన్ [...]

Click for more »

ఖైదీల జీవితంలో మార్పు రావాలి – తనికెళ్ల భరణి

తెలిసో తెలియకో తప్పు చేసి జైల్‌కు వచ్చిన ఖైదీలు శిక్షా కాలం పూర్తయి విడుదలయ్యాక జైలు జీవి తం వారిలో మార్పు తేవాలని, వారు ఆదర్శప్రాయం కావాలని [...]

Click for more »

17వ తేదీన మెదక్ జిల్లా బంద్‌కు మావోల పిలుపు

శాఖమూరి, కొండలరెడ్డి ఎన్‌కౌంటర్లకు నిరసనగా ఈ నెల 17వ తేదీన మెదక్ జిల్లా బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. పోలీసులు ఈ ఎన్‌కౌంటర్‌కు మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని మావోయిస్టులు [...]

Click for more »

తమిళ అసెంబ్లీ భవన ప్రారంభోత్సవానికి ప్రధాని, సోనియా

తమిళనాడు రాష్ట్ర నూతన అసెంబ్లీ భవన ప్రారంభోత్సవానికి ప్రధాని మన్మోహన్‌, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ హాజరయ్యారు. శనివారం సాయంత్రం ప్రదాని మన్మోహన్‌ అసెంబ్లీ నూతన భవనాన్ని ప్రారంభించారు. [...]

Click for more »

భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి – స్పీకర్

భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో పురోగమించి ఆర్థిక శక్తిగా అవతరిస్తుందని శనివారం స్పీకర్ కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. నాగార్జున వర్సిటీలో ఏపి ఎకనమిక్ అసోసియేషన్ 28వ వార్షిక [...]

Click for more »

రీపోస్టుమార్టమ్ అవసరం లేదు – హైకోర్టు

మావోయిస్టు అగ్రనేత శాఖమూరి అప్పారావు మృతదేహానికి రీపోస్టుమార్టమ్ నిర్వహించనక్కరలేదని హైకోర్టు తేల్చిచెప్పింది. శాఖమూరిని ఉద్దేశపూర్వకంగానే పోలీసులు కాల్చి చంపారని, రీపోస్టుమార్టమ్ నిర్వహించి నిజానిజాలు నిర్థారణ చేయాలని పౌర [...]

Click for more »

ప్రధాని వ్యాఖ్యలపై నోరు మెదపరేం? – నాగం

ప్రధాని మన్మోహన్ సింగ్ ఏకాభిప్రాయ సాధన వ్యాఖ్యలపై కెసిఆర్, కోదండరామ్ ఎందుకు మౌనం వహించారో చెప్పాలని టిడిపి తెలంగాణ నేత నాగం జనార్థన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ [...]

Click for more »

వరద బాధితులు ఇప్పుడు గుర్తొచ్చారా? – డి.కె అరుణ

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వరద బాధితులు ఇప్పుడు గుర్తుకొచ్చారా? అని మంత్రి డి.కె అరుణ ప్రశ్నించారు. కేవలం రాజకీయ లబ్దికోసమే ఆయన వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని [...]

Click for more »

ఉద్యమం ఆగదు – కోదండ రాం

టీడీపీని కావాలని జేఏసీ నుంచి బహిష్కరించలేదని, ఆ పార్టీ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ప్రొ. కోదండరామ్‌ అన్నారు. తెలుగు దేశం పార్టీ రాజీనామాలు ఎందుకు చేయలేదో [...]

Click for more »

పశ్చిమ గోదావరి జిల్లాలో నక్సల్స్‌ డంప్‌ స్వాధీనం

పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ నక్సల్స్‌ డంప్‌ను వరంగల్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తణుకు మండలం పైడిపర్రిలో నక్సల్స్‌ కార్యకలాపాలు చేస్తున్న ఇంట్లో పోలీసులు సోధాలు చేశారు. [...]

Click for more »

పారిశ్రామిక వేత్తలకు గవర్నర్‌ చురకలు

పారిశ్రామిక సంస్థలు సామిజిక బాధ్యతను మరవకూడదని గవర్నర్‌ నరసింహన్‌ సూచించారు. పారిశ్రామిక వేత్తలు ఇటీవలి కాలంలో పూర్థిగా వ్యాపారధోరణితో వ్యవహరిస్తున్నారని ఆయన వాపోయారు. సమాజాన్ని నిర్లక్ష్యం చేస్తే [...]

Click for more »

అంకుశం దిన దినాభివృద్ధి చెందాలి – ఎస్‌.వి. ప్రసాద్‌

చిన్న పత్రికలలో పెద్ద పత్రికగా అంకుశం ప్రతిక దినా దినాభివృద్ధి చెందాలని చీఫ్‌ సెక్రటరి ఎస్‌.వి. ప్రసాద్‌ అకాంక్షించారు.  ఈ రోజు సాయంత్రం సచివాలయంలో అంకుశం యుగాది-2010 [...]

Click for more »

రాష్ట్రంలో భారీగా ఐపిఎస్‌ల బదిలీ

రాష్ట్ర ప్రభుత్వం 24 మంది ఐపిఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద బదిలీ మొదటి సారి.   ఐపిఎస్‌లను బదిలీ [...]

Click for more »

తెలంగాణ ప్రభంజనానికి హైకోర్టు అనుమతి నిరాకరణ

సిపిఐ (ఎంఎల్) న్యూడెమొక్రసీ రేపు హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన తెలంగాణ ప్రభంజనానికి శుక్రవారం హైకోర్టు అనుమతి నిరాకరించింది. దీనితో తెలంగాణ ప్రభంజనానికి బదులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన [...]

Click for more »

More..

నిజాయితీ నిలువుటద్దం ఈశ్వరీబాయి – గవర్నర్‌, సిఎం ప్రశంసలు

ప్రజా ఉద్యమాలు నిర్వహించినా, పదకొండు సంవత్సరాల పాటు శాసనసభ్యురాలిగా ఉన్నా, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా జాతీయ అధ్యక్షురాలిగా పనిచేసినా ఒక విలక్షణ వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకుని [...]

Click for more »

More..

అనంత ప్యాక్షన్‌ రక్తచరిత్ర

మూడు కుటుంబాల్లో మిగిలింది ఒకే ఒక్కడు

అనంతపురం జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఫ్యాక్షన్‌ అంటే ముందు గుర్తుకు వచ్చేది పెనుకొండ, అక్కడ జరిగిన సంఘటనలు తలుచుకుంటేనే వళ్లు జలదరిస్తుంది.  [...]

Click for more »

More..

నేటి నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్స్‌

నేటి నుంచి ప్రారంభం కానున్న ప్రాక్టికల్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇంటర్మీడియెట్‌ విద్యా మండలి కార్యదర్శి బలరామయ్య తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల [...]

Click for more »

More..

ధ్యానమార్గం… ప్రేమసూత్రం

హృదయ గ్రంథిని భేదిస్తే అన్ని సంశయాలు తొలగిపోతాయంటారు. సంశయం అంటే అనుమానం. మానం.. అస్థి, వస్థి.. విభేదన. అసలు ఉన్నదీ లేనిదీ అనే అనుమానం. అసలు భగవంతుడు [...]

Click for more »

More..

2009 ప్రపంచ సుందరిగా మిస్‌ జిబ్రాల్టర్‌ కైయనె ఆల్దొరినో

మిస్‌ జిబ్రాల్టర్‌ కైయనె ఆల్దొరినో ‘2009 ప్రపంచ సుందరి’ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. శనివారం అత్యంత ఆర్భాటంగా జరిగిన ప్రపంచ సుందరి పోటీలో మొదటి రన్నరప్‌గా మిస్‌ [...]

Click for more »

More..