గగన విహాంగంలో అపశృతి – 152 మంది మృతి

పాకిస్తాన్లో బుధవారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో అందులో ప్రయాణిస్తున్న 152 మంది మృతి చెందారు. పాకిస్తాన్లోని ప్రయివేట్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం కరాచీలో బుధవారం ఉదయం 7.45 గంటలకు బయల్దేరింది. ఇస్లామాబాద్కు రెండు గంటల ప్రయాణం. ఇస్లామాబాద్ శివారు పర్వత ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. 100కు పైగా మృతదేహాలను ఇప్పటివరకు వెలికితీశారు. భారీ వర్షం, పొగమంచుతో మార్గం కన్పించక దామనేఖో ప్రాంతంలో వున్న మార్గల్లా పర్వతాన్ని విమానం ఢకొీన్నదని పోలీసులు, సహాయ కార్యకర్తలు చెప్పారు. సగం కాలిన మృతదేహాలు పర్వత సానువుల్లో చెల్లాచెదురుగా పడివున్నాయని, భారీ వర్షం, మంచు కారణంగా విమాన శిధిలాలు, మృతదేహాలను వెలికితీయడం కష్టంగా మారింది. ప్రమాదానికి ముందు నగరంలో అతి తక్కువ ఎత్తులో ఎగిరిన విమానాన్ని తాము చూసినట్లు స్థానికులు మీడియాకు వివరించారు. గాయాలతో బయటపడిన వారి కోసం తాము వెతకగా ఎవరూ కనిపించలేదని వారు పేర్కొన్నారు. మృతులకు సంతాప సూచకంగా పాకిస్తాన్ ప్రభుత్వం జాతీయ సంతాప దినంగా ప్రకటించింది. అత్యవసర కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన పాక్ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విమానంలో ఉన్నవారందరూ పాకీస్తానీయులేనని అధికారులు తెలియచేశారు. ప్రమాదానికి కారణం ఇంత వరకూ తెలియలేదు. కొంతమంది ప్రతికూల వాతావరణమే కారణమంటున్నారు. ప్రమాదాన్ని చూసిన కొంతమంది స్థానికులు విమానం బ్యాలన్స్ తప్పి కిందకి పడిపోయినట్లు కనపడిందని తెలిపారు. విమానం దిగవల్సిన సమయానికి కంట్రోల్ టవర్తో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపారు.
ముఖ్య వార్తలు
- నాన్నను మీ గుండెల్లో పెట్టుకున్నారు – ఓదార్పు యాత్రలో జగన్
- అంబటి రాం`బాంబు’, ‘రగడ’ పాటి వ్యాఖ్యలపై కాంగ్రెస్లో కల్లోలం
- ఔరంగ జేబు కంటే ద్రోహి – రోశయ్య
- కేంద్రం స్పందించకుంటే తడాఖా చూపిస్తాం – బాబు
- ప్రభుత్వం కిరాతకం మారలేదు – రాఘవులు
- అంతర్జాతీయ బిడ్డింగ్తో కేటాయించాలి – లోక్సత్తా
- ఓట్ల లెక్కింపు వీడియో చిత్రీకరణ – ఐవీ సుబ్బారావు
- కాలేజీల ఫీజులుంపై సీఎం స్పందించాలి – కృష్ణయ్య
- నేను సైతం – గుండు గీయించుకున్న కన్నడ మంత్రి
- భోజనంపై స్పందించిన చిరు – సీఎంకు లేఖ
- గగన విహాంగంలో అపశృతి – 152 మంది మృతి
- 12 స్థానాల్లో నేడే పోలింగ్ – ఒంటరిపోరులో మూడు పార్టీలు
- ప్రధాని దగ్గర పెద్దన్నలు పేద అరుపులు – సాంకేతి విషయాలు తెలియవు ప్రధాని సమాధానం
- సేవా టిక్కెట్ల అక్రమాలపై విచారణ – విజిలెన్స్ డిజి దినేష్ రెడ్డి
- బాబ్లీ నిర్మాణం అపాలని పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ధర్నా
- ఎవరికి వారే – చీలిపోయిన అఖిలపక్షం
- మా నాన్న చనిపోతే… పండగ చేసుకున్నారు
- రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు
- వివేకా ఆరోపణలో లేకితనం – రాఘవులు
- కడప పేరును పూర్తిగా మార్చడం సరికాదు – డి.ఎల్
నాన్నను మీ గుండెల్లో పెట్టుకున్నారు – ఓదార్పు యాత్రలో జగన్
‘ఎప్పుడయినా, వానైనా, రాత్రయినా, పగలైనా యాత్రలో పా ల్గొంటూ… మా గుండెల్లో ఉన్నది వైఎస్సార్ అని చాటుతున్న మీ అందరికీ ధన్యవాదాలు’ అంటూ కడప ఎంపీ వైఎస్ [...]
Click for more »అంబటి రాం`బాంబు’, ‘రగడ’ పాటి వ్యాఖ్యలపై కాంగ్రెస్లో కల్లోలం
ఉప ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీలో మళ్లీ చిచ్చు రేపాయి. ఒక్కటి మినహా మిగిలిన 11 స్థానాలూ రాజీనామా చేసిన వారికే వస్తాయంటూ సమైక్యాంధ్ర కోసం ఆమరణ [...]
Click for more »ఔరంగ జేబు కంటే ద్రోహి – రోశయ్య
‘బాబ్లీ యాత్రకు వెళ్లినప్పుడు తమకు జరిగిన అవమానాలపై మాట్లాడుతూ చంద్రబాబు నా గురించి అనుచిత వ్యాఖ్య లు చేశారు. నన్ను ఉద్దేశించి బూటు కాలి తో ఆయనను [...]
Click for more »కేంద్రం స్పందించకుంటే తడాఖా చూపిస్తాం – బాబు
‘ఆయనను బూటు కాలితో తన్నాలని నేను అన్నట్లుగా సీఎం పదేపదే చెప్పుకొంటున్నారు. ఏదైనా విషయం ఉంటే నేను గట్టిగా మాట్లాడతాను కానీ అసభ్యం గా మాట్లాడను. అలాంటి [...]
Click for more »ప్రభుత్వం కిరాతకం మారలేదు – రాఘవులు
గతంలో పరిశ్రమలు పెట్టిన వారు శ్రమ దోపిడీ మాత్రమే చేసేవారని, నేడు వ్యాపారులు, పెట్టుబడి దారులు సర్కారు అండతో ప్రభుత్వ, ప్రజల భూములు కొల్లగొ ట్టి క్షణాల్లో [...]
Click for more »అంతర్జాతీయ బిడ్డింగ్తో కేటాయించాలి – లోక్సత్తా
గనుల మాఫియా నుంచి రాష్ట్రాన్ని రక్షించడానికి రాష్ట్రంలోని గనుల లీజులన్నీ రద్దు చేయాలని, అంతర్జాతీయ పోటీ బిడ్డింగ్ ద్వారా తిరిగి కేటాయించాలని లోక్సత్తా పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ [...]
Click for more »ఓట్ల లెక్కింపు వీడియో చిత్రీకరణ – ఐవీ సుబ్బారావు
ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఆద్యంతం వీడి యో చిత్రీకరణ జరపనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. “ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు), బ్యాలెట్ పెట్టెలు ఉన్న [...]
Click for more »కాలేజీల ఫీజులుంపై సీఎం స్పందించాలి – కృష్ణయ్య
ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించిమెజారిటీ కాలేజీలు బలహీనవర్గాల విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నాయని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో [...]
Click for more »నేను సైతం – గుండు గీయించుకున్న కన్నడ మంత్రి
నల్లటి దుస్తులు, నున్నగా గుండుతో ఉన్న ఈ వ్యక్తిని గుర్తు పట్టారా? కర్ణాటక ఆరోగ్య మంత్రి బి. శ్రీరాములు! కాంగ్రెస్ నేతలు బళ్లారి సంస్కృతిని అవమానపరిచినందుకు నిరసనగా [...]
Click for more »భోజనంపై స్పందించిన చిరు – సీఎంకు లేఖ
పేద పిల్లలకు పౌష్టికాహారం అందించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రారంభించిన మ ధ్యాహ్న భోజన పథకం అమలు తీరు అధ్వానంగా ఉందని, ఈ పథకంలోని లో టుపాట్లు సరిదిద్దాలని [...]
Click for more »నిజాయితీ నిలువుటద్దం ఈశ్వరీబాయి – గవర్నర్, సిఎం ప్రశంసలు
ప్రజా ఉద్యమాలు నిర్వహించినా, పదకొండు సంవత్సరాల పాటు శాసనసభ్యురాలిగా ఉన్నా, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షురాలిగా పనిచేసినా ఒక విలక్షణ వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకుని [...]
Click for more »
మూడు కుటుంబాల్లో మిగిలింది ఒకే ఒక్కడు
అనంతపురం జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఫ్యాక్షన్ అంటే ముందు గుర్తుకు వచ్చేది పెనుకొండ, అక్కడ జరిగిన సంఘటనలు తలుచుకుంటేనే వళ్లు జలదరిస్తుంది. [...]
Click for more »ఐఐటి ఫలితాల్లో తెలుగు వెలుగులు – రాష్ట్రానికి ర్యాంకుల పంట
ఐఐటి(జెఇఇ) ఎంట్రెన్స్ ఫలితాల్లో రాష్ట్ర విద్యార్థులు విజయదుందుభి మోగించారు. 1959లో ఐఐటిని ఏర్పాటుచేసిన తరువాత జాతీయస్థాయిలో ఓపెన్ కేటగిరీలో మొదటిర్యాంకు రాష్ట్రానికి రావడం ఇదే మొదటిసారి. దేశవ్యాప్తంగా [...]
Click for more »మరో శతాబ్దంలోకి మహాకవి శ్రీశ్రీ
దారి పొడుగునా గుండె నెత్తురులు తర్పణ చేస్తూ సాగిపోయే వీరులకు తన చరణాలను తోడు చేశాడు. శ్రీశ్రీ శత జయంతి సభలుమరెవ్వరికీ జరగనంత గొప్పగా జరిగాయంటే అందుకు [...]
Click for more »మరో శతాబ్దంలోకి మహాకవి శ్రీశ్రీ
దారి పొడుగునా గుండె నెత్తురులు తర్పణ చేస్తూ సాగిపోయే వీరులకు తన చరణాలను తోడు చేశాడు. శ్రీశ్రీ శత జయంతి సభలుమరెవ్వరికీ జరగనంత గొప్పగా జరిగాయంటే అందుకు [...]
Click for more »





















