యుపిఎ పై అవిశ్వాస అస్త్రం
యుపిఎ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశాపెట్టాలని ఎస్పీ, ఆర్జేడీ పక్షాలు నిర్ణయించాయి. యుపిఎ కూటమి నుండి వైదొలుగుతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన ఈ పక్షాలు ప్రభుత్వంపై అవిశ్వాస అస్త్రన్ని ప్రయోగించాలని తాజాగా నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు ఆర్జేడీ, ఎస్పీ పక్షాల అధినేతలు లాలూ, ములాయాం ల నిశ్చయించారు. యుపిఎకి తాము మద్దతు ఉపసంహరిస్తున్నట్లు రాష్ట్రపతికి లేఖ రాయాలని ఇరువురు నేతలు భావిస్తున్నారు. బుధవారం సమాజా వాదీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ములాయాం నేతృత్యంలో సాగిన ఈ సమావేశంలో అవిశ్వాస తీర్మానంపై నిర్ణయం తీసుకున్నారు. మహిళా బిల్లును తాము వ్యతిరేకిస్తుండగా, కాంగ్రెస్ మాత్రం పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం, ఓటింగ్ జరపడాన్ని ములాయాం తీవ్రంగా పరిగణిస్తున్నారు. అలాగే ఆర్జేడీ అథినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా కాంగ్రెస్ తీరు పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మహిళా బిల్లుపై తమ అభ్యంతరాలను లెక్క చేయకుండా సభలో నెగ్గించుకోవడంపై లాలూ, ములాయాంలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సభలో నిరసన వ్యక్తం చేసిన తమ పార్టీ సభ్యలపై సస్పెన్షన్ వేటు వేయడంపై కూడా ఇరువురు నేతలు గుర్రుగా ఉన్నారు. ఈ కారణాలతోనే యుపిఎకి మద్దతు ఉపసంహరించాలని, ఆలాగే అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టాలని ఈ ఇరువురు నేతలు నిర్ణయించారు. ఈ మేరకు త్వరలోనే రాష్ట్రపతికి లేఖ కూడా రాయాలని లాలూ, ములాయాంలు నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్య వార్తలు
- 16 లోగా లోక్ సభకు బిల్లు
- లక్ష్మీపార్వతి ఇంటికొచ్చిన బాలకృష్ణ
- డీజీపీకి హైకోర్టు నోటీసు
- సమైక్యాంధ్రే మన నినాదం – జెసి దివాకర్రెడ్డి
- కె.వి.పి. ఎవరు?’ అని ప్రశ్నిస్తూ హర్ష వాకౌట్
- టివి చానళ్ళకు నోటీసులు జారీచేసిన హైకోర్టు
- సిద్ధార్థ సినిమా షూటింగ్ను అడ్డుకున్న ఆందోళనకారులు
- సమైక్యాంధ్రకు వెయ్యి కారాణలు చూపుతాం- సోమిరెడ్డి
- రాజ్యసభ నుంచి ఆర్జేడీ, ఎస్పీ సభ్యుల వాకౌట్
- 11వ తేదీ నుంచి విద్యుత్ సరఫరా మెరుగు : పొన్నాల
- బ్రహ్మణిపై బాబుది రాజకీయం – శైలజానాథ్
- స్పీకర్ ఛాంబర్ ఎదుట టిడిపి ఎమ్మెల్యేల ఆందోళన
- ముఖ్యమంత్రి రోశయ్యకు స్వల్ప అస్వస్థత
- యునిస్, యుసుఫ్లపై జీవితకాల నిషేధం
- మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదు – మమత
- లోక్ సభ 2 గంటల వరకు వాయిదా వేసిన స్పీకర్
- మహిళా బిల్లుపై లోక్సభలో కొనసాగుతున్న నిరసనలు
- ‘బ్రహ్మణీ’ పై బాబు భగ భగ
- యుపిఎ పై అవిశ్వాస అస్త్రం
- రాయలసీమ ప్రజాప్రతినిధుల సమావేశం
లోక్ సభలో మహిళా బిల్లును మార్చి 16 తేదీలోగా ప్రవేశపెడతామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి పి కె బన్సాల్ వెల్లడించారు. బిల్లుపై కొన్ని రాజకీయ పక్షాలు [...]
Click for more »లక్ష్మీపార్వతి ఇంటికొచ్చిన బాలకృష్ణ
మా అమ్మను చూడ్డానికి వచ్చాను : బాలయ్య - బాలయ్య వచ్చినందుకు సంతోషం గా ఉంది : లక్ష్మీపార్వతి
లక్ష్మీపార్వతీని తన నివాసంలో బాలకృష్ణ కలుసుకున్నారు. ఈ సందర్భంగా [...]
రాష్ట్ర డీజీపీ గిరీష్ కుమార్, మాజీ డీజీపీ మహంతిలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ తీర్పును సవాలు చేస్తూ మాజీ డీజీపీ ఎస్ [...]
Click for more »సమైక్యాంధ్రే మన నినాదం – జెసి దివాకర్రెడ్డి
సమైక్యాంధ్రే మన నినాదమని శ్రీకృష్ణ కమిటీకి స్పష్టంగా చెప్పాలని రాయలసీమ ప్రజలకు మాజీ మంత్రి జెసి దివాకర్రెడ్డి పిలుపునిచ్చారు. రాయలసీమ, ఆంధ్రా కలసి ఉంటే లాభం లేదన్నారు. [...]
Click for more »కె.వి.పి. ఎవరు?’ అని ప్రశ్నిస్తూ హర్ష వాకౌట్
రాష్ట్ర కాంగ్రెస్ ఎం.పీ.లతో బుధవారం సాయంత్రం ఢిల్లీలోని ఎ.పి. భవన్లో పి.సి.సి. అధ్యక్షడు డి. శ్రీనివాస్ సమావేశం నిర్వహిస్తున్నారు. వేదికపై రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.వి.పి. రామచంద్రరావు [...]
Click for more »టివి చానళ్ళకు నోటీసులు జారీచేసిన హైకోర్టు
నేర కథనాల ప్రసారాలు నిలిపివేయాలంటూ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ లెక్కజేయక ప్రసారం చేస్తున్న టివి చానళ్ళపై బుధవారం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు నేరకథనాలు ప్రసారం [...]
Click for more »సిద్ధార్థ సినిమా షూటింగ్ను అడ్డుకున్న ఆందోళనకారులు
హీరో సిద్దార్థ్ హీరోగా నటిస్తున్న బద్మాష్ చిత్రం షూటింగ్ను బుధవారం తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. వనస్థలిపురంలో షూటింగ్ జరుగుతుండగా కొంత మంది ఆందోళనకారులు నినాదాలు చేస్తూ అక్కడికి [...]
Click for more »సమైక్యాంధ్రకు వెయ్యి కారాణలు చూపుతాం- సోమిరెడ్డి
రాష్ట్ర విభజనకు వంద కారణాలు చూపితే.. సమైక్యంధ్రకు వెయ్యి కారణాలు చూపుతామని సోమిరెడ్డి చెప్పారు. ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ జిల్లాల్లో విద్యార్థుల ఆత్మహత్యలకు తెలంగాణ [...]
Click for more »రాజ్యసభ నుంచి ఆర్జేడీ, ఎస్పీ సభ్యుల వాకౌట్
రాజ్యసభ నుంచి ఆర్జేడీ, ఎస్పీ సభ్యులు వాకౌట్ చేశారు. నిన్న సభ నుంచి తమను గెంటివేసి మహిళా బిల్లును ఆమోదించడానికి నిరసనగా సమాజ్వాదీ, ఆర్జేడీ సభ్యులంతా వాకౌట్ [...]
Click for more »11వ తేదీ నుంచి విద్యుత్ సరఫరా మెరుగు : పొన్నాల
రాష్ట్రంలో జరుగుతున్న అప్రకటిత కోతను తగ్గించి విద్యుత్ సరఫరా మెరుగుపర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని బుధవారం భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అసెంబ్లీలో [...]
Click for more »బ్రహ్మణిపై బాబుది రాజకీయం – శైలజానాథ్
బ్రహ్మణి స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో చంద్రబాబు స్వార్థపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని బుధవారం కాంగ్రెస్ విప్ శైలజానాథ్ ఆరోపించారు. బ్రహ్మణి విషయంలో ఇదివరకే ప్రభుత్వం వివరణ ఇచ్చినా చంద్రబాబు [...]
Click for more »స్పీకర్ ఛాంబర్ ఎదుట టిడిపి ఎమ్మెల్యేల ఆందోళన
అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్ ముందు బుధవారం తెలుగుదేశం పార్టీ సభ్యులు బైఠాయించి ఆందోళన జరిపారు. డిప్యూటీ స్పీకర్ ఉద్దేశపూర్వకంగానే తెలుగుదేశం పార్టీ సభ్యులకు అవకాశం ఇవ్వకండా సభను [...]
Click for more »ముఖ్యమంత్రి రోశయ్యకు స్వల్ప అస్వస్థత
ముఖ్యమంత్రి రోశయ్య జ్వరంతో బాధపడుతున్నారు. దీనితో ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు సిఎం హాజరు కాలేదు. జ్వరం కారణంగా ముఖ్యమంత్రి ధరం కరణ్ రోడ్డులోని తన నివాసంలో [...]
Click for more »యునిస్, యుసుఫ్లపై జీవితకాల నిషేధం
పాకిస్థాన్ క్రికెట్ జట్టులో భారీ ప్రక్షాళన మొదలైంది. జట్టులోని కీలక ఆటగాళ్ళు యునిస్, యుసుఫ్లపై పాక్ క్రికెట్ బోర్డు (పిసిబి) బుధవారం జీవితకాల నిషేధం విధించింది. వీరిపై [...]
Click for more »మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదు – మమత
మహిళా బిల్లుపై తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ స్వరంలో మళ్ళీ మార్పు వచ్చింది. బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్లు వచ్చిన వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదని మమత [...]
Click for more »లోక్ సభ 2 గంటల వరకు వాయిదా వేసిన స్పీకర్
లోక్ సభ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది. మహిళా బిల్లుపై రాష్ట్రీయ జనతాదళ్, సమాజ్ వాదీ పార్టీ సభ్యులు సభలో తీవ్ర గందరగోళం సృష్టించడంతో [...]
Click for more »మహిళా బిల్లుపై లోక్సభలో కొనసాగుతున్న నిరసనలు
మహిళా బిల్లుపై లోక్సభలో నిరసనలు కొనసాగుతున్నాయి. నిన్న రాజ్యసభలో తమ పార్టీ సభ్యులు లేకుండా బిల్లు ఆమోదించడంపై లోక్సభలో ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఇందుకు [...]
Click for more »
బ్రహ్మణీ స్టీల్స్ పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ నిప్పులుకక్కారు. అసెంబ్లీలో బుధవారం చంద్రబాబు బ్రహ్మణీ స్టీల్స్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే [...]
Click for more »
యుపిఎ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశాపెట్టాలని ఎస్పీ, ఆర్జేడీ పక్షాలు నిర్ణయించాయి. యుపిఎ కూటమి నుండి వైదొలుగుతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన ఈ పక్షాలు ప్రభుత్వంపై అవిశ్వాస అస్త్రన్ని [...]
Click for more »రాయలసీమ ప్రజాప్రతినిధుల సమావేశం
శ్రీకృష్ణ కమిటికి సమర్పించే నివేదికపై చర్చించేందుకు బుధవారం రాయలసీమ ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. అయితే తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు మాత్రం ఈ సమావేశంలో పాల్గొనలేదు. వారికి ఆహ్వానం పంపినప్పటికీ [...]
Click for more »నిజాయితీ నిలువుటద్దం ఈశ్వరీబాయి – గవర్నర్, సిఎం ప్రశంసలు
ప్రజా ఉద్యమాలు నిర్వహించినా, పదకొండు సంవత్సరాల పాటు శాసనసభ్యురాలిగా ఉన్నా, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షురాలిగా పనిచేసినా ఒక విలక్షణ వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకుని [...]
Click for more »
మూడు కుటుంబాల్లో మిగిలింది ఒకే ఒక్కడు
అనంతపురం జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఫ్యాక్షన్ అంటే ముందు గుర్తుకు వచ్చేది పెనుకొండ, అక్కడ జరిగిన సంఘటనలు తలుచుకుంటేనే వళ్లు జలదరిస్తుంది. [...]
Click for more »నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
నేటి నుంచి ప్రారంభం కానున్న ప్రాక్టికల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇంటర్మీడియెట్ విద్యా మండలి కార్యదర్శి బలరామయ్య తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల [...]
Click for more »
హృదయ గ్రంథిని భేదిస్తే అన్ని సంశయాలు తొలగిపోతాయంటారు. సంశయం అంటే అనుమానం. మానం.. అస్థి, వస్థి.. విభేదన. అసలు ఉన్నదీ లేనిదీ అనే అనుమానం. అసలు భగవంతుడు [...]
Click for more »2009 ప్రపంచ సుందరిగా మిస్ జిబ్రాల్టర్ కైయనె ఆల్దొరినో
మిస్ జిబ్రాల్టర్ కైయనె ఆల్దొరినో ‘2009 ప్రపంచ సుందరి’ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. శనివారం అత్యంత ఆర్భాటంగా జరిగిన ప్రపంచ సుందరి పోటీలో మొదటి రన్నరప్గా మిస్ [...]
Click for more »































