ముఖ్య వార్తలు

రాష్ట్ర ప్రగతిని కేంద్రం గుర్తించింది – సిఎం

అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడంతో పాటు అనేక సంక్షేమ పథకాలు రూపొందించి విజయవం తంగా అమలు చేస్తున్న ఘనత మన రాష్ట్ర ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌ కుమార్‌రెడ్డి [...]

Click for more »

అమలాపురం ఘటనపై నేడో, రేపో అరెస్టులు – డిజిపి దినేష్‌రెడ్డి

అమలాపురం ఘటనలకు సంబంధించి కీలక ఆధారాలు త్వరలో వెల్లడిస్తామని రాష్ట్ర డిజిపి దినేష్‌ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. అమలా పురం, ధవలేశ్వరం [...]

Click for more »

మునిసి’పోల్స్’ మేలో – సర్కారు నిర్ణయం..

ఏర్పాట్లకు సీఎం ఆదేశం
2011 జనగణన ప్రకారమే.. అన్నింటికీ ఓకే విడత పోల్స్
మార్చి ఆఖరుకు బీసీ గణన పూర్తి
ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పెరిగే అవకాశం: మంత్రి మహీధర్ రెడ్డి
మునిసిపల్ [...]

Click for more »

వెనుకబడిన తరగతుల హక్కుల పరిరక్షణకు జాతీయ బిసి కమిషన్‌ – చంద్రబాబు డిమాండ్‌

వెనకబడిన తరగతుల (బిసి) సమస్యల అధ్యయనం, హక్కుల పరిరక్షణ కోసం రాజ్యాంగపరమైన జాతీయ బిసి కమిషన్‌ను ఏర్పాటు చేయాలని తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు డిమాండ్‌ చేశారు. బిసి [...]

Click for more »

మద్యం సిండికేట్లపై మళ్లీ ఎసిబి దాడులు

ఎక్సైజ్‌ అధికారుల ఇళ్లలో సోదాలు
ప్రకాశం, గుంటూరు, శ్రీకాకుళం, విశాఖ, వరంగల్‌ జిల్లాల్లో మద్యం సిండికేట్లపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) శుక్రవారం దాడులు నిర్వహించింది. మద్యం వ్యాపారుల [...]

Click for more »

మూడు రోజుల సిబిఐ కస్టడీకి సునీల్‌రెడ్డి

స్టయిలిష్‌ రంగారావుకు ముందస్తు బెయిల్‌ ఇవ్వద్దంటూ సిబిఐ పిటిషన్‌
విజయసాయి రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ విచారణ 31వ తేదీకి వాయిదా
ఏ క్షణంలోనైనా బిపి ఆచార్య అరెస్టు
ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ అవకతవకల [...]

Click for more »

విగ్రహాల భద్రతకు ప్రత్యేక చట్టం

దోషులపై కఠిన చర్యలు
అమలాపురంలో మంత్రుల బృందం హామీలు
అంబేద్కర్‌ సహా జాతీయ నాయకుల విగ్రహాల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురానుందని డిప్యూటీ స్పీకర్‌ మల్లు భట్టి విక్రమార్క [...]

Click for more »

చిరంజీవే నా ప్రాణం – మంత్రి గంటా

చిరంజీవే తన ప్రాణమని, జీవిత కాలంపాటు ఆయన తోటే కలిసి ప్రయాణం చేస్తానని రాష్ట్ర మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఓడ రేవుల శాఖ ల మంత్రి గంటా [...]

Click for more »

మణిపూర్‌లో నేడు పోలింగ్‌

తీవ్రవాదుల బాంబు పేలుళ్ళ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌, పంజాబ్‌ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు శనివారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ ఎన్నికలను సజావుగా జర [...]

Click for more »

శక్తి చాలకే కాంగ్రెస్‌తో జత – పీఆర్పీ విలీనంపై చిరంజీవి

తనను నమ్ముకున్న ప్రజలకు సేవ చేయడానికి తనకున్న శక్తి సామర్థ్యాలు చాలనందునే కాంగ్రెస్‌తో జతకట్టానని తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి వ్యాఖ్యానించారు. రిపబ్లిక్ డే సందర్భంగా చిరంజీవి బ్లడ్‌బ్యాంకులో [...]

Click for more »

More..

మహిళా.. పిడికిలి బిగించు – దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించాలి

దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా ప్రతి మహిళా పిడికిలి బిగించి పోరాటానికి సిద్ధం కావాలని ఐద్వా ప్రధాన కార్యదర్శి సుధా సుందరరామన్‌ పిలుపునిచ్చారు. ప్రభుత్వం మోపుతున్న భారాలకు వ్యతిరేకంగా [...]

Click for more »

More..

అనంత ప్యాక్షన్‌ రక్తచరిత్ర

మూడు కుటుంబాల్లో మిగిలింది ఒకే ఒక్కడు

అనంతపురం జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఫ్యాక్షన్‌ అంటే ముందు గుర్తుకు వచ్చేది పెనుకొండ, అక్కడ జరిగిన సంఘటనలు తలుచుకుంటేనే వళ్లు జలదరిస్తుంది.  [...]

Click for more »

More..

గ్రూప్‌-2లో 40 అదనపు పోస్టులు

గత డిసెంబర్‌లో జారీ చేసిన గ్రూప్‌-2 నోటిఫికేషన్‌లో 20 పోస్టులు అదనంగా పెరిగాయి. దీంతో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ అయ్యే ఖాళీలు 665కు చేరుకున్నాయి. అలాగే [...]

Click for more »

More..

అంచనాలను మించిన పద్మనాభస్వామి ఆలయ గుప్తనిధి

తిరువనంతపురంలోని సుప్రసిద్ధ పద్మనాభ స్వామి ఆలయంలోని నేలమాళిగ గదుల్లో బైటపడిన బంగారు, వెండి ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలు, బంగారు, వెండి నాణేలు, విగ్రహాలు, ఇతర వస్తువుల విలువ [...]

Click for more »

More..

ప్రశాంతి నిలయంలో ఘనంగా బాబా జయంతి

భగవాన్‌ సత్యసాయి బాబా అవతార పురుషులని, పుట్టపర్తి ప్రాంతంలో నడయాడిన ఆ భగవంతుని ధ్యానం చేసుకుంటూ.. జీవనయానం సాగించాలని తమిళనాడు గవర్నర్‌ కొణిజేటి రోశయ్య అన్నారు. పుట్టపర్తి [...]

Click for more »

More..

free website analytics