అంకుశం దిన దినాభివృద్ధి చెందాలి – ఎస్.వి. ప్రసాద్
చిన్న పత్రికలలో పెద్ద పత్రికగా అంకుశం ప్రతిక దినా దినాభివృద్ధి చెందాలని చీఫ్ సెక్రటరి ఎస్.వి. ప్రసాద్ అకాంక్షించారు. ఈ రోజు సాయంత్రం సచివాలయంలో అంకుశం యుగాది-2010 క్యాలెండర్ను ఆవిష్కరించిన ఎస్.వి. ప్రసాద్ మాట్లాడుతూ పత్రికా రంగంలో చిన్న పత్రికలలో అంకుశంకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, నిజాలను నిర్భయంగా రాస్తూ అవినీతిపై అక్షర సమరం చేస్తుంది.. రాబోయే కాలంలో కూడా ఇలాగే కొనసాగుతూ జర్నలిస్టుల విలువలను ఇనుమడింప చేసేలా వార్తలను ప్రచురిస్తూ మంచి గుర్తింపును, అభివృద్ధిని సాధించాలని మనసారా కోరుకుంటున్నానని చీఫ్ సెక్రటరి ఎస్.వి.ప్రసాద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంకుశం పత్రిక చీఫ్ ఎడిటర్ మచ్చా రామలింగా రెడ్డి, ఇతర జర్నలిస్టులు పాల్గొన్నారు.
ముఖ్య వార్తలు
- రేపు తిరుమల ఆలయంలో ఉగాది ఆస్థానం
- రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం : 26 మంది మృతి
- కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం – 5గురు మృతి
- రేపటి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు
- చిరంజీవి 21న అనకాపల్లికి
- 19న శ్రీకృష్ణ కమిటీకి టీడీపీ తెలంగాణ నేతల నివేదిక
- 18న ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ కాంగ్రెస్ బృందం
- ఖైదీల జీవితంలో మార్పు రావాలి – తనికెళ్ల భరణి
- 17వ తేదీన మెదక్ జిల్లా బంద్కు మావోల పిలుపు
- తమిళ అసెంబ్లీ భవన ప్రారంభోత్సవానికి ప్రధాని, సోనియా
- భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి – స్పీకర్
- రీపోస్టుమార్టమ్ అవసరం లేదు – హైకోర్టు
- ప్రధాని వ్యాఖ్యలపై నోరు మెదపరేం? – నాగం
- వరద బాధితులు ఇప్పుడు గుర్తొచ్చారా? – డి.కె అరుణ
- ఉద్యమం ఆగదు – కోదండ రాం
- పశ్చిమ గోదావరి జిల్లాలో నక్సల్స్ డంప్ స్వాధీనం
- పారిశ్రామిక వేత్తలకు గవర్నర్ చురకలు
- అంకుశం దిన దినాభివృద్ధి చెందాలి – ఎస్.వి. ప్రసాద్
- రాష్ట్రంలో భారీగా ఐపిఎస్ల బదిలీ
- తెలంగాణ ప్రభంజనానికి హైకోర్టు అనుమతి నిరాకరణ
రేపు తిరుమల ఆలయంలో ఉగాది ఆస్థానం
తిరుమలేశుని ఆలయంలో మంగళవారం ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటలకు బంగారు వాకిలివద్ద మలయప్పస్వామికి, ఉభయ నాంచారులు, సేనాపతికి విశేష సమర్పణ కావిస్తారు. రెండు గంటలపాటు [...]
Click for more »రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం : 26 మంది మృతి
రాజస్థాన్లో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 26 మంది మృతి చెందగా 32 మంది గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలియవచ్చించి. [...]
Click for more »కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం – 5గురు మృతి
కర్నూలు జిల్లాలో గత అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని పెదపాడు వద్ద [...]
Click for more »రేపటి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు
భద్రాచలంలోని శ్రీ సీతారామచం ద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో వసంతపక్ష ప్రయుక్త తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు మంగళవారం ప్రా రంభం కానున్నాయి.15రోజుల పా టు సాగే ఉత్సవాలకు భద్రాచలం పట్టణాన్ని [...]
Click for more »
ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఈ నెల 21న అనకాపల్లి వస్తున్నారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ, చెరకు రైతులకు [...]
Click for more »19న శ్రీకృష్ణ కమిటీకి టీడీపీ తెలంగాణ నేతల నివేదిక
టీడీపీ తెలంగాణ నేతలు ఈ నెల 19వ తేదీన శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇవ్వనున్నారు. నివేదికను రూపొందిస్తున్న మాజీ మంత్రి విజయ రామారావుతో కడియం శ్రీహరి, దేవేందర్ [...]
Click for more »18న ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ కాంగ్రెస్ బృందం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను శ్రీకృష్ణ కమిటీకి తెలియజేయడానికి ఈనెల 18న 20 మంది సారథ్య బృంద నేతలు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నట్టు పీసీసీ ప్రతినిధి నిరంజన్ [...]
Click for more »ఖైదీల జీవితంలో మార్పు రావాలి – తనికెళ్ల భరణి
తెలిసో తెలియకో తప్పు చేసి జైల్కు వచ్చిన ఖైదీలు శిక్షా కాలం పూర్తయి విడుదలయ్యాక జైలు జీవి తం వారిలో మార్పు తేవాలని, వారు ఆదర్శప్రాయం కావాలని [...]
Click for more »17వ తేదీన మెదక్ జిల్లా బంద్కు మావోల పిలుపు
శాఖమూరి, కొండలరెడ్డి ఎన్కౌంటర్లకు నిరసనగా ఈ నెల 17వ తేదీన మెదక్ జిల్లా బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. పోలీసులు ఈ ఎన్కౌంటర్కు మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని మావోయిస్టులు [...]
Click for more »తమిళ అసెంబ్లీ భవన ప్రారంభోత్సవానికి ప్రధాని, సోనియా
తమిళనాడు రాష్ట్ర నూతన అసెంబ్లీ భవన ప్రారంభోత్సవానికి ప్రధాని మన్మోహన్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ హాజరయ్యారు. శనివారం సాయంత్రం ప్రదాని మన్మోహన్ అసెంబ్లీ నూతన భవనాన్ని ప్రారంభించారు. [...]
Click for more »భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి – స్పీకర్
భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో పురోగమించి ఆర్థిక శక్తిగా అవతరిస్తుందని శనివారం స్పీకర్ కిరణ్కుమార్ రెడ్డి అన్నారు. నాగార్జున వర్సిటీలో ఏపి ఎకనమిక్ అసోసియేషన్ 28వ వార్షిక [...]
Click for more »రీపోస్టుమార్టమ్ అవసరం లేదు – హైకోర్టు
మావోయిస్టు అగ్రనేత శాఖమూరి అప్పారావు మృతదేహానికి రీపోస్టుమార్టమ్ నిర్వహించనక్కరలేదని హైకోర్టు తేల్చిచెప్పింది. శాఖమూరిని ఉద్దేశపూర్వకంగానే పోలీసులు కాల్చి చంపారని, రీపోస్టుమార్టమ్ నిర్వహించి నిజానిజాలు నిర్థారణ చేయాలని పౌర [...]
Click for more »ప్రధాని వ్యాఖ్యలపై నోరు మెదపరేం? – నాగం
ప్రధాని మన్మోహన్ సింగ్ ఏకాభిప్రాయ సాధన వ్యాఖ్యలపై కెసిఆర్, కోదండరామ్ ఎందుకు మౌనం వహించారో చెప్పాలని టిడిపి తెలంగాణ నేత నాగం జనార్థన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ [...]
Click for more »వరద బాధితులు ఇప్పుడు గుర్తొచ్చారా? – డి.కె అరుణ
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వరద బాధితులు ఇప్పుడు గుర్తుకొచ్చారా? అని మంత్రి డి.కె అరుణ ప్రశ్నించారు. కేవలం రాజకీయ లబ్దికోసమే ఆయన వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని [...]
Click for more »
టీడీపీని కావాలని జేఏసీ నుంచి బహిష్కరించలేదని, ఆ పార్టీ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ప్రొ. కోదండరామ్ అన్నారు. తెలుగు దేశం పార్టీ రాజీనామాలు ఎందుకు చేయలేదో [...]
Click for more »పశ్చిమ గోదావరి జిల్లాలో నక్సల్స్ డంప్ స్వాధీనం
పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ నక్సల్స్ డంప్ను వరంగల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తణుకు మండలం పైడిపర్రిలో నక్సల్స్ కార్యకలాపాలు చేస్తున్న ఇంట్లో పోలీసులు సోధాలు చేశారు. [...]
Click for more »పారిశ్రామిక వేత్తలకు గవర్నర్ చురకలు
పారిశ్రామిక సంస్థలు సామిజిక బాధ్యతను మరవకూడదని గవర్నర్ నరసింహన్ సూచించారు. పారిశ్రామిక వేత్తలు ఇటీవలి కాలంలో పూర్థిగా వ్యాపారధోరణితో వ్యవహరిస్తున్నారని ఆయన వాపోయారు. సమాజాన్ని నిర్లక్ష్యం చేస్తే [...]
Click for more »అంకుశం దిన దినాభివృద్ధి చెందాలి – ఎస్.వి. ప్రసాద్
చిన్న పత్రికలలో పెద్ద పత్రికగా అంకుశం ప్రతిక దినా దినాభివృద్ధి చెందాలని చీఫ్ సెక్రటరి ఎస్.వి. ప్రసాద్ అకాంక్షించారు. ఈ రోజు సాయంత్రం సచివాలయంలో అంకుశం యుగాది-2010 [...]
Click for more »రాష్ట్రంలో భారీగా ఐపిఎస్ల బదిలీ
రాష్ట్ర ప్రభుత్వం 24 మంది ఐపిఎస్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద బదిలీ మొదటి సారి. ఐపిఎస్లను బదిలీ [...]
Click for more »తెలంగాణ ప్రభంజనానికి హైకోర్టు అనుమతి నిరాకరణ
సిపిఐ (ఎంఎల్) న్యూడెమొక్రసీ రేపు హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన తెలంగాణ ప్రభంజనానికి శుక్రవారం హైకోర్టు అనుమతి నిరాకరించింది. దీనితో తెలంగాణ ప్రభంజనానికి బదులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన [...]
Click for more »నిజాయితీ నిలువుటద్దం ఈశ్వరీబాయి – గవర్నర్, సిఎం ప్రశంసలు
ప్రజా ఉద్యమాలు నిర్వహించినా, పదకొండు సంవత్సరాల పాటు శాసనసభ్యురాలిగా ఉన్నా, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షురాలిగా పనిచేసినా ఒక విలక్షణ వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకుని [...]
Click for more »
మూడు కుటుంబాల్లో మిగిలింది ఒకే ఒక్కడు
అనంతపురం జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఫ్యాక్షన్ అంటే ముందు గుర్తుకు వచ్చేది పెనుకొండ, అక్కడ జరిగిన సంఘటనలు తలుచుకుంటేనే వళ్లు జలదరిస్తుంది. [...]
Click for more »నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
నేటి నుంచి ప్రారంభం కానున్న ప్రాక్టికల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇంటర్మీడియెట్ విద్యా మండలి కార్యదర్శి బలరామయ్య తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల [...]
Click for more »
హృదయ గ్రంథిని భేదిస్తే అన్ని సంశయాలు తొలగిపోతాయంటారు. సంశయం అంటే అనుమానం. మానం.. అస్థి, వస్థి.. విభేదన. అసలు ఉన్నదీ లేనిదీ అనే అనుమానం. అసలు భగవంతుడు [...]
Click for more »2009 ప్రపంచ సుందరిగా మిస్ జిబ్రాల్టర్ కైయనె ఆల్దొరినో
మిస్ జిబ్రాల్టర్ కైయనె ఆల్దొరినో ‘2009 ప్రపంచ సుందరి’ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. శనివారం అత్యంత ఆర్భాటంగా జరిగిన ప్రపంచ సుందరి పోటీలో మొదటి రన్నరప్గా మిస్ [...]
Click for more »































