<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>Ankusam - 24 Hours e-News</title>
	<atom:link href="http://ankusam.com/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>http://ankusam.com</link>
	<description>Telugu &#38; English News, Information - ANKUSAM News Paper Online offers News Headlines, State News, National News, International News, News Updates and more  from www.ankusam.com 24 hours enews  and information website.</description>
	<lastBuildDate>Sat, 19 May 2012 02:24:30 +0000</lastBuildDate>
	<language>en</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>http://wordpress.org/?v=</generator>
		<item>
		<title>టీడీపీ అభ్యర్థి ఇరిగెల నామినేషన్‌</title>
		<link>http://ankusam.com/flash-news/%e0%b0%9f%e0%b1%80%e0%b0%a1%e0%b1%80%e0%b0%aa%e0%b1%80-%e0%b0%85%e0%b0%ad%e0%b1%8d%e0%b0%af%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a5%e0%b0%bf-%e0%b0%87%e0%b0%b0%e0%b0%bf%e0%b0%97%e0%b1%86%e0%b0%b2-%e0%b0%a8/</link>
		<comments>http://ankusam.com/flash-news/%e0%b0%9f%e0%b1%80%e0%b0%a1%e0%b1%80%e0%b0%aa%e0%b1%80-%e0%b0%85%e0%b0%ad%e0%b1%8d%e0%b0%af%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a5%e0%b0%bf-%e0%b0%87%e0%b0%b0%e0%b0%bf%e0%b0%97%e0%b1%86%e0%b0%b2-%e0%b0%a8/#comments</comments>
		<pubDate>Sat, 19 May 2012 02:24:30 +0000</pubDate>
		<dc:creator>Ankusam</dc:creator>
				<category><![CDATA[Flash News]]></category>
		<category><![CDATA[కర్నూలు]]></category>

		<guid isPermaLink="false">http://ankusam.com/?p=70555</guid>
		<description><![CDATA[ఆళ్ళగడ్డ అసెంబ్లి స్థానానికి జూన్‌ 12న ఎన్నిక ఉండటంతో మొదటి రోజు శుక్రవారం ఆళ్ళగడ్డ తెలుగుదేశం అభ్యర్థిగా ఇరిగెల రాంపుల్లారెడ్డి రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను ఆళ్ళగడ్డ [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>ఆళ్ళగడ్డ అసెంబ్లి స్థానానికి జూన్‌ 12న ఎన్నిక ఉండటంతో మొదటి రోజు శుక్రవారం ఆళ్ళగడ్డ తెలుగుదేశం అభ్యర్థిగా ఇరిగెల రాంపుల్లారెడ్డి రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను ఆళ్ళగడ్డ ఎన్నికల రీటర్నింగ్‌ అధికారి శంకర్‌కు మధ్యాహ్నం 12.30 గంట లకు అందజేశారు. ఆయన అభ్యర్థుత్వాన్ని రత్నమయ్య, దస్తగిరిరెడ్డిలు బలపరచారు. ఆళ్లగడ్డ పట్టణంలోని తెదేపా కార్యాలయం నుండి అభ్యర్థి రాంపుల్లారెడ్డిలతోపాటు మాజీ మంత్రి ఫరూక్‌, జిల్లా టీడీపీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, శ్రీశైలం టీడీపీ ఇన్‌చార్జీ నాయకులు శిల్పా చక్రపాణిరెడ్డి ,ఇరిగెల సోదరులు రామచంద్రారెడ్డి, ప్రతాప రెడ్డి, విశ్వనాధ్‌రెడ్డి,గంధం భాస్కర్‌రెడ్డి, జున్ను ప్రసాద్‌రెడ్డి, రత్నమయ్య, మీరాన్‌ సాహెబ్‌ నాయకులతో కలసి తహశీల్దార్‌ కార్యాలయానికి చేరుకొని నామినేషన్‌ పత్రాలను ఆర్వోకు అందజేశారు. ఎటువంటి హంగు, ఆర్బాటం లేకుండా సాధా సీదాగా నామినేషన్‌ వేయడం జరిగింది. ఎన్నికల నియమావళి కఠినంగా ఉండటం వల్ల పోలీసు అధికారులు అభ్యర్థితోపాటు మరో నలుగురిని మాత్రమే కార్యాలయంలోకి అనుమతించారు. మిగిలిన వారిని వంద మీటర్ల దూరంలో వాహనాలను నాయకులను ఆపేశారు. నామినేషన్‌ సందర్భంగా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ఆళ్ళగడ్డ డిఎస్పీ ఆధ్వర్యంలో సిఐ సుధాకర్‌రెడ్డి, టౌన్‌ ఎస్సై రమేష్‌ బాబులు శాంతి భద్రతలను పర్యవేక్షించారు.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://ankusam.com/flash-news/%e0%b0%9f%e0%b1%80%e0%b0%a1%e0%b1%80%e0%b0%aa%e0%b1%80-%e0%b0%85%e0%b0%ad%e0%b1%8d%e0%b0%af%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a5%e0%b0%bf-%e0%b0%87%e0%b0%b0%e0%b0%bf%e0%b0%97%e0%b1%86%e0%b0%b2-%e0%b0%a8/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>ఉప ఎన్నికలపై ఇసి నిఘా</title>
		<link>http://ankusam.com/flash-news/%e0%b0%89%e0%b0%aa-%e0%b0%8e%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%b2%e0%b0%aa%e0%b1%88-%e0%b0%87%e0%b0%b8%e0%b0%bf-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%98%e0%b0%be/</link>
		<comments>http://ankusam.com/flash-news/%e0%b0%89%e0%b0%aa-%e0%b0%8e%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%b2%e0%b0%aa%e0%b1%88-%e0%b0%87%e0%b0%b8%e0%b0%bf-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%98%e0%b0%be/#comments</comments>
		<pubDate>Sat, 19 May 2012 02:24:15 +0000</pubDate>
		<dc:creator>Ankusam</dc:creator>
				<category><![CDATA[Flash News]]></category>
		<category><![CDATA[కర్నూలు]]></category>

		<guid isPermaLink="false">http://ankusam.com/?p=70553</guid>
		<description><![CDATA[జిల్లాలో ఉప ఎన్నికలు జరుగనున్న అసెంబ్లిd నియోజకవర్గాలపై రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ ప్రత్యేక నిఘా పెంచింది. ఎన్నికల నామినేషన్‌ రోజు నుంచి భారీగా మద్యంతో పాటు, డబ్బు, [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>జిల్లాలో ఉప ఎన్నికలు జరుగనున్న అసెంబ్లిd నియోజకవర్గాలపై రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ ప్రత్యేక నిఘా పెంచింది. ఎన్నికల నామినేషన్‌ రోజు నుంచి భారీగా మద్యంతో పాటు, డబ్బు, ఇతర వస్తువులను అక్రమంగా రవాణా చేసే అవకాశం ఉండడంతో ఇప్పటి నుంచే అన్ని మార్గాలలో గట్టి బంధోబస్తు ఏర్పాటు చేశారు. కొంత మంది ఆర్టీసీ బస్సులలోను , ప్రైవేటు వాహానాలు, లారీలు, ఆటోలలో ప్రయాణిస్తూ ఓటర్లను మభ్య పెట్టేందుకు గాను రాజకీయ పార్టీలు వివిధ రూపాలలో యత్నించే అవకాశాలుండడంతో ఆయా పద్దతులపై ఎన్నికల కమీషన్‌ దృష్టిసారించి, వాటిని నివారించే చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా కలెక్టరేట్‌లో ప్రత్యేక సెల్‌ను కూడా ఏర్పాటు చేశారు. మద్యం, డబ్బు, ఇతర వస్తువులను రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు కలెక్టరేట్‌లోని 08518-277162 ఫోన్‌ నంబర్‌కు తెలియజేయాల్సిందిగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ రాంశంకర్‌ నాయక్‌ శుక్రవారం సూచించారు.  అలాగే నియోజకవర్గ సరిహద్దులో గట్టిపోలీసు బంధోబస్తు ఏర్పాటు చేసి, వాహనాల తనిఖీముమ్మరం చేశారు.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://ankusam.com/flash-news/%e0%b0%89%e0%b0%aa-%e0%b0%8e%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%b2%e0%b0%aa%e0%b1%88-%e0%b0%87%e0%b0%b8%e0%b0%bf-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%98%e0%b0%be/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>కాంగ్రెస్‌ పార్టీ గెలుపు తధ్యం</title>
		<link>http://ankusam.com/flash-news/%e0%b0%95%e0%b0%be%e0%b0%82%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b1%86%e0%b0%b8%e0%b1%8d%e2%80%8c-%e0%b0%aa%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9f%e0%b1%80-%e0%b0%97%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%aa%e0%b1%81/</link>
		<comments>http://ankusam.com/flash-news/%e0%b0%95%e0%b0%be%e0%b0%82%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b1%86%e0%b0%b8%e0%b1%8d%e2%80%8c-%e0%b0%aa%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9f%e0%b1%80-%e0%b0%97%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%aa%e0%b1%81/#comments</comments>
		<pubDate>Sat, 19 May 2012 02:23:58 +0000</pubDate>
		<dc:creator>Ankusam</dc:creator>
				<category><![CDATA[Flash News]]></category>
		<category><![CDATA[కర్నూలు]]></category>

		<guid isPermaLink="false">http://ankusam.com/?p=70552</guid>
		<description><![CDATA[త్వరలో జరుగనున్న ఉపఎన్నికల్లో ఎమ్మిగనూరులో కాంగ్రెస్‌ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని, కోట్ల కుటుంబం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో తమ నమ్మకం వమ్ము కాదని [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>త్వరలో జరుగనున్న ఉపఎన్నికల్లో ఎమ్మిగనూరులో కాంగ్రెస్‌ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని, కోట్ల కుటుంబం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో తమ నమ్మకం వమ్ము కాదని డోన్‌ మాజీ ఎమ్మెల్యే, కర్నూలు జిల్లా ఎంపి సతీమణి కోట్ల సుజాతమ్మ స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక శిల్పా ఎస్టేట్‌లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం నందు కోట్ల సుజాతమ్మ ఆంధ్రప్రభతో ప్రత్యేకంగా మాట్లాడారు. పట్టణంలో మహిళలతో కలిసి తాను చేపట్టిన గడపగడపకు కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమంలో ప్రజల నుండి మంచి ఆదనణ వస్తున్నదని అన్నారు. 1955సంవత్సరంలో తన మామగారైన స్వర్గీయ కోట్ల విజయభాస్కర్‌రెడ్డికి రాజకీయజన్మనిచ్చిన ఎమ్మిగనూరు ప్రజలంటే తమకు ఎంతో గౌరవం ఉందన్నారు. ఎమ్మిగనూరు ఎన్నికల బరిలో కాంగ్రెస్‌ పార్టీ మూడవస్థానంలో ఉందన్న విమర్శలను ఆమె తీవ్రస్థాయిలో ఖండించారు. తమ కాంగ్రెస్‌ పార్టీది ఎప్పుడూ మొదటి స్థానమే అని, గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి సాధించిన మెజారిటీ కంటే అత్యధిక మెజారిటీ ఈ ఎన్నకల్లో కాంగ్రెస్‌ పార్టీ సాధించి విజయశిఖరాన్ని అధిరోహిస్తుందని అన్నారు. కోట్ల కుటుంబానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికల్లో పార్టీ ఫండ్‌తమకు అక్కరలేదని, తమ స్వంతడబ్బుతో పార్టీని గెలిపించుకుంటామని కోట్లసుజాతమ్మ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి వలనే తాము ఇన్నాళ్లు నియోజకవర్గ ప్రజలకు చేరువకాలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా తాము ఎమ్మిగనూరునుండి పోటీచేసే ప్రసక్తే లేదని, శాశ్వతంగా రాజకీయాల్లో అదికూడా కాంగ్రెస్‌ పార్టీలో ఉండే తమకు తమ గెలుపుకన్నా కాంగ్రెస్‌ పార్టీ గెలుపుముఖ్యం అని అన్నారు సుజాతమ్మ. బిసిలపై నమ్మకంతో ఎమ్మిగనూరు అసెంబ్లిd టికెట్టు బిసి అభ్యర్థి అయిన రుద్రగౌడ్‌కు ఇప్పించామని, నియోజకవర్గ పరిధిలోని బిసిలంతా ఏకమై రుద్రగౌడ్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎంతమంది నాయకులు, పార్టీలు బరిలో ఉన్నా ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపు తధ్యం అని, ఈ విజయంతో కోట్ల కుటుంబం పేరు రాష్ట్రస్థాయిలోనే కాకుండా డిల్లిd స్థాయిలో చిరస్థాయిగా నిలిచిపోతుందని, ఇందుకు ప్రజలంతా తమ సహాకారాన్ని అందించాలని కోరారు.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://ankusam.com/flash-news/%e0%b0%95%e0%b0%be%e0%b0%82%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b1%86%e0%b0%b8%e0%b1%8d%e2%80%8c-%e0%b0%aa%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9f%e0%b1%80-%e0%b0%97%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%aa%e0%b1%81/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>ప్రతి ఒక్కరు నివాస గుర్తింపు కార్డు పొందాలి -అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రాజు</title>
		<link>http://ankusam.com/flash-news/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%92%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%b0%e0%b1%81-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b5%e0%b0%be%e0%b0%b8-%e0%b0%97%e0%b1%81%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a4/</link>
		<comments>http://ankusam.com/flash-news/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%92%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%b0%e0%b1%81-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b5%e0%b0%be%e0%b0%b8-%e0%b0%97%e0%b1%81%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a4/#comments</comments>
		<pubDate>Sat, 19 May 2012 02:23:37 +0000</pubDate>
		<dc:creator>Ankusam</dc:creator>
				<category><![CDATA[Flash News]]></category>
		<category><![CDATA[కర్నూలు]]></category>

		<guid isPermaLink="false">http://ankusam.com/?p=70549</guid>
		<description><![CDATA[ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు నివాస గుర్తింపు కార్డు పొందాలని, దీని ద్వారా అన్ని రకాలుగా గుర్తింపు కార్డుగా ఉపయోగించుకోవచ్చని, భారత జనాభా రిజిస్ట్రేషన్‌ అసిస్టెంట్‌ [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు నివాస గుర్తింపు కార్డు పొందాలని, దీని ద్వారా అన్ని రకాలుగా గుర్తింపు కార్డుగా ఉపయోగించుకోవచ్చని, భారత జనాభా రిజిస్ట్రేషన్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రాజు తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని గూడూరులోని తహాసీల్దారు కార్యాలయంలో సి.బెళగల్‌, కోడుమూరు, గూడూరు మండలాల కు సంబంధించిన రెవిన్యూ అధికారులతో జనాభా రిజిస్ట్రేషన్‌ కార్యక్రమంపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రాజుతో పాటు ఇన్‌చార్జ్‌ తహాసీల్దారు జయప్రభ, గూడూరు డిప్యూటీ తహాసీల్దారు కుఫ్రా, ఎఎస్‌వో ఆదినారాయణ, ఇఎస్‌ఎల్‌ శ్రీనివాస శర్మతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రాజు మాట్లాడుతూ, ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని రిజిస్ట్రేషన్‌ చేసి, రెసిడెన్సీ ఐడెంటీ కార్డు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్డును ప్రతి ఒక్కరు పొందాలన్నారు. ఈ కార్డు ద్వారా దేశ పౌరునిగా గుర్తించడం జరుగుతుంది, ప్రభుత్వ సంక్షేమ పథకాలలో లబ్దిదారులకు గుర్తింపు కార్డుగా ఉపయోపడుతుందని, పాసుపోర్ట్‌, రేషన్‌ కార్డు, బ్యాంకు అకౌంట్లు తదితర వాటికే కాకుండా ఇతర అన్ని కార్యక్రమాలకు ఇది గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుందన్నారు. కావున దీనిపై ప్రజల్లో అవగాహన పెంచి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ కార్డును పొందేలా చూడాలని ఆయన సూచించారు. అలాగే జనాభా రిజిస్ట్రేషన్‌ తదితర అంశాలపై ఆయన అధికారులకు క్లుప్తంగా వివరించారు.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://ankusam.com/flash-news/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%92%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%b0%e0%b1%81-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b5%e0%b0%be%e0%b0%b8-%e0%b0%97%e0%b1%81%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a4/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>ఎన్నికలు జరుగు ప్రాంతాల్లో సర్వే లైన్‌ టీంలు తనిఖీలు చేయండి</title>
		<link>http://ankusam.com/flash-news/%e0%b0%8e%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%b2%e0%b1%81-%e0%b0%9c%e0%b0%b0%e0%b1%81%e0%b0%97%e0%b1%81-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%82%e0%b0%a4%e0%b0%be%e0%b0%b2%e0%b1%8d/</link>
		<comments>http://ankusam.com/flash-news/%e0%b0%8e%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%b2%e0%b1%81-%e0%b0%9c%e0%b0%b0%e0%b1%81%e0%b0%97%e0%b1%81-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%82%e0%b0%a4%e0%b0%be%e0%b0%b2%e0%b1%8d/#comments</comments>
		<pubDate>Sat, 19 May 2012 02:23:20 +0000</pubDate>
		<dc:creator>Ankusam</dc:creator>
				<category><![CDATA[Flash News]]></category>
		<category><![CDATA[కర్నూలు]]></category>

		<guid isPermaLink="false">http://ankusam.com/?p=70548</guid>
		<description><![CDATA[ఉప ఎన్నికలు జరుగుతున్న ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ అసెంబ్లిd నియోజకవర్గాల సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులలో స్టాటికల్‌ సర్వే లైన్‌ టీవ్లుు, వీ డియో సర్వే లైన్లు [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>ఉప ఎన్నికలు జరుగుతున్న ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ అసెంబ్లిd నియోజకవర్గాల సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులలో స్టాటికల్‌ సర్వే లైన్‌ టీవ్లుు, వీ డియో సర్వే లైన్లు టీవ్లుు తనిఖీలు ముమ్మరం చేయాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు అల్వర్ట్‌ మనోహర్‌ తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో ఎన్నికల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లా కలెక్టర్‌ రాంశంకర్‌ నాయక్‌, జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ బుద్దప్రకాష్‌ ఎం.జ్యోతి, డిఆర్‌వో వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://ankusam.com/flash-news/%e0%b0%8e%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%b2%e0%b1%81-%e0%b0%9c%e0%b0%b0%e0%b1%81%e0%b0%97%e0%b1%81-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%82%e0%b0%a4%e0%b0%be%e0%b0%b2%e0%b1%8d/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>మద్దెల చెరువు సూరి హత్య కేసు నిందితుడు కోర్టులో హాజరు</title>
		<link>http://ankusam.com/flash-news/%e0%b0%ae%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b1%86%e0%b0%b2-%e0%b0%9a%e0%b1%86%e0%b0%b0%e0%b1%81%e0%b0%b5%e0%b1%81-%e0%b0%b8%e0%b1%82%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%b9%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af-%e0%b0%95/</link>
		<comments>http://ankusam.com/flash-news/%e0%b0%ae%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b1%86%e0%b0%b2-%e0%b0%9a%e0%b1%86%e0%b0%b0%e0%b1%81%e0%b0%b5%e0%b1%81-%e0%b0%b8%e0%b1%82%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%b9%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af-%e0%b0%95/#comments</comments>
		<pubDate>Sat, 19 May 2012 02:22:54 +0000</pubDate>
		<dc:creator>Ankusam</dc:creator>
				<category><![CDATA[Flash News]]></category>
		<category><![CDATA[కర్నూలు]]></category>

		<guid isPermaLink="false">http://ankusam.com/?p=70545</guid>
		<description><![CDATA[నంద్యాల మూడవ పోలీసుస్టేషన్‌ పరిధిలోని సూలం సుబ్బయ్య పై గల కేసు విచారణకు గాను సూలం సుబ్బయ్యను పోలీసులు హైదరాబాద్‌ చంచల్‌గూడ జైలు నుండి నంద్యాల ఫస్ట్‌ [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>నంద్యాల మూడవ పోలీసుస్టేషన్‌ పరిధిలోని సూలం సుబ్బయ్య పై గల కేసు విచారణకు గాను సూలం సుబ్బయ్యను పోలీసులు హైదరాబాద్‌ చంచల్‌గూడ జైలు నుండి నంద్యాల ఫస్ట్‌ క్లాసు మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరు పరచారు. ఇతను మద్దెల చెరువు సూరి హత్య కేసులో నిందితుడు. ఆళ్ళగడ్డ మండలం నళ్ళగట్ల ప్రాంతానికి చెందిన సూలం సుబ్బయ్య నంద్యాల నూనెపల్లె ప్రాంతం లో నివాసం ఉంటున్న బాష అనే వ్యక్తిని సూలం సుబ్బయ్య తాను నక్సలైట్‌నని అబద్దమాడి బెదిరించినట్లు గ తంలో పోలీసులు కేసు నమోదు చేసిన విషయం పాఠకులకు విధితమే. ఈ కేసు విచారణకై నిందితున్ని నంద్యాల ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరు పరచగా కేసును ఈ నెల 31వ తేదీకి వాయిదా వేస్తూ ఫస్ట్‌ క్టాస్‌ మేజిస్ట్రేట్‌ తెలియజేశారు.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://ankusam.com/flash-news/%e0%b0%ae%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b1%86%e0%b0%b2-%e0%b0%9a%e0%b1%86%e0%b0%b0%e0%b1%81%e0%b0%b5%e0%b1%81-%e0%b0%b8%e0%b1%82%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%b9%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af-%e0%b0%95/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు సమాన వేతనాలు ఇవ్వాలి</title>
		<link>http://ankusam.com/flash-news/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a6%e0%b1%8d%e0%b0%af%e0%b1%81%e0%b0%a4%e0%b1%8d%e2%80%8c-%e0%b0%95%e0%b0%be%e0%b0%82%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%95%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d%e2%80%8c-%e0%b0%95/</link>
		<comments>http://ankusam.com/flash-news/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a6%e0%b1%8d%e0%b0%af%e0%b1%81%e0%b0%a4%e0%b1%8d%e2%80%8c-%e0%b0%95%e0%b0%be%e0%b0%82%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%95%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d%e2%80%8c-%e0%b0%95/#comments</comments>
		<pubDate>Sat, 19 May 2012 02:22:46 +0000</pubDate>
		<dc:creator>Ankusam</dc:creator>
				<category><![CDATA[Flash News]]></category>
		<category><![CDATA[కర్నూలు]]></category>

		<guid isPermaLink="false">http://ankusam.com/?p=70543</guid>
		<description><![CDATA[విద్యుత్‌ శాఖలో కాంట్రాక్ట్‌ కార్మికులుగా శాశ్వత ఉద్యోగులకు సమానంగా పని చేస్తున్న కార్మికులకు వారితో పాటు సమాన వేతనం ఇవ్వాలని యునైటెడ్‌ ఎలక్ట్రిసిటి ఎంప్లాయిస్‌ యూనియన్‌(యుఇఇఇ) డిమాండ్‌ [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>విద్యుత్‌ శాఖలో కాంట్రాక్ట్‌ కార్మికులుగా శాశ్వత ఉద్యోగులకు సమానంగా పని చేస్తున్న కార్మికులకు వారితో పాటు సమాన వేతనం ఇవ్వాలని యునైటెడ్‌ ఎలక్ట్రిసిటి ఎంప్లాయిస్‌ యూనియన్‌(యుఇఇఇ) డిమాండ్‌ చేసింది. సమాన వేతనాల కొరకు కొద్ది రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులు శుక్రవారం బిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరసనగా సిఐటియు జిల్లా కార్యాలయం నుండి కొత్తబస్టాండ్‌ మీదుగా బిక్షాటన చేస్తూ విద్యుత్‌ భవనం వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రతి విభాగంలో బిక్షాటన చేశారు.<br />
ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ కాంట్రాక్ట్‌ కార్మికులు శాశ్వత ఉద్యోగులతో సమానంగా పని చేస్తూ ఇప్పటికి సమాన వేతనాలు ఇవ్వకుండా కనీస వేతనాల చట్టం స్కిల్డ్‌, ఫెమిస్కిల్డ్‌, ఆన్‌స్కిల్డ్‌ పేర్లతో కార్మికులను నిలువుదోపిడి చేస్తుందని ఆరోపించారు. క్లాస్‌ 7 ప్రకారం డిఎతో కూడిన వేతనాలు చెల్లించాలని, తక్షణమే జీఓ నెం. 11 ప్రకారం డిఎ 9.50 శాతం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదోని, కర్నూలు, డోన్‌, నంద్యాల డివిజన్‌ అధ్యక్ష, కార్యదర్శులు భాస్కర్‌, మల్లికార్జున, శ్రీనివాసులు, ప్రసన్నకుమార్‌, కర్రెన్న, సునీల్‌, ప్రభాకర్‌, దేవన్న, మాబు, హబీబ్‌బాష తదితరులు పాల్గొన్నారు.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://ankusam.com/flash-news/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a6%e0%b1%8d%e0%b0%af%e0%b1%81%e0%b0%a4%e0%b1%8d%e2%80%8c-%e0%b0%95%e0%b0%be%e0%b0%82%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%95%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d%e2%80%8c-%e0%b0%95/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>వైకాపా అభ్యర్ధిగా భూమన్‌ తరపున కుమారుడు బిజెపి అభ్యర్ధిగా జల్లి నామినేషన్లు దాఖలు</title>
		<link>http://ankusam.com/flash-news/%e0%b0%b5%e0%b1%88%e0%b0%95%e0%b0%be%e0%b0%aa%e0%b0%be-%e0%b0%85%e0%b0%ad%e0%b1%8d%e0%b0%af%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a7%e0%b0%bf%e0%b0%97%e0%b0%be-%e0%b0%ad%e0%b1%82%e0%b0%ae%e0%b0%a8%e0%b1%8d%e2%80%8c/</link>
		<comments>http://ankusam.com/flash-news/%e0%b0%b5%e0%b1%88%e0%b0%95%e0%b0%be%e0%b0%aa%e0%b0%be-%e0%b0%85%e0%b0%ad%e0%b1%8d%e0%b0%af%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a7%e0%b0%bf%e0%b0%97%e0%b0%be-%e0%b0%ad%e0%b1%82%e0%b0%ae%e0%b0%a8%e0%b1%8d%e2%80%8c/#comments</comments>
		<pubDate>Sat, 19 May 2012 02:19:35 +0000</pubDate>
		<dc:creator>Ankusam</dc:creator>
				<category><![CDATA[Flash News]]></category>
		<category><![CDATA[చిత్తూరు]]></category>

		<guid isPermaLink="false">http://ankusam.com/?p=70542</guid>
		<description><![CDATA[తిరుపతి అసెంబ్లి నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికకు తొలిరోజు శుక్రవారం ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. అందులో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ (వైకాపా) అభ్యర్ధిగా [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>తిరుపతి అసెంబ్లి నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికకు తొలిరోజు శుక్రవారం ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. అందులో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ (వైకాపా) అభ్యర్ధిగా పోటీ పడుతున్న భూమన కరుణాకర్‌రెడ్డి తరఫున ఆయన కుమారుడు అభినయరెడ్డి నామినేషన్‌ను ఆర్డీవో, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎ. ప్రసాద్‌కు అందజేశారు. అలాగే బి.జె.పి అభ్యర్ధిగా జల్లి మధుసూధన్‌ రెండుసెట్ల నామినేషన్లను దాఖలు చేశారు.<br />
కరుణాకర్‌రెడ్డి ఆస్తి ఇదీ &#8211; భూమన కరుణాకర్‌రెడ్డి తన ఆస్తికి సంబంధించిన అఫిడవిట్‌ను నామినేషన్‌తో పాటు దాఖలు చేశారు. అందులో మొత్తం తన పేరున తన కుటుంబ సభ్యుల పేరున ఉన్న ఆస్తి ఆరుకోట్ల 24 లక్షల 15 వేల 667 రూపాయలు ఉన్నట్లు తెలిపారు. అందులో తన పేరున 71,23,495 రూపాయల విలువైన ఆస్తి తన కుటుంబ సభ్యులపేరున 5,51,92,172 రూపాయల విలువైన ఆస్తి ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. అందులో తన వద్ద నగదు రూపంలో 10లక్షల 70 వేల రూపాయలు, తనకుటుంబ సభ్యుల వద్ద 8 లక్షల రూపాయలున్నట్లు తెలిపారు. అలాగే తిరుపతి ఎస్‌బి.హెచ్‌ మెయిన్‌ బ్రాంచ్‌లో తన సొంత ఖాతాల్లో 6, 35, 686 రూపాయల డిపాజిట్లు ఫైనాన్స్‌ కంపెనీల్లో 3,28,314 రూపాయలు, 2007 ఆగస్టు 7న పెట్టుబడిగా పెట్టగా 2012 మే నెల 9 నాటికి 4,75,277 రూపాయలుగా పెరిగినట్లు ఆయన వివరించారు. పోస్టర్‌ఒ సేవింగ్‌, ఇన్సూరెన్స్‌ తదితర వాటిలో 3,69,809 రూపాయలు ఉందని తెలిపారు. పర్సనల్‌ లోన్లు 15.85 లక్షల రూపాయలు జంగా రేవతి వద్ద ఉందన్నారు. 350 గ్రాముల బంగారం, 10.70 లక్షల రూ పాయలు విలువైంది తన వద్ద వుందన్నారు. వీటి విలువ 47,30,495 రూపాయలని ఆయన తెలిపారు. అలాగే తన కుటుంబ సభ్యుల వద్ద నగదు రూపంలో 8 లక్షల రూపాయలుందని, 97,469 బ్యాంకు డిపాజిట్లు, షేర్లు, అప్పులిచ్చిన బాండ్లు 40 వేలు, పోస్టల్‌ డిపాజిట్లు 4,28,052 రూపాయలు, 14.58 లక్షల విలువైన మోటారు వాహనాలు, 19.25 లక్షలవ ిలువైన 650 గ్రాముల బంగారం వుందని ఆయన వివరించారు. తన పేరున భూములు చిర చరాస్థులు 23.65లక్షలు ఉండగా, తమ కుటుంబ సభ్యుల పేరున కోటి ఐదు లక్షల మూడువేల 151 రూపాయల విలువగల ఆస్తులు ఉన్నాయన్నారు. ఇందులో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ప్లాట్లు ఉన్నాయి. తాను ఎవరికీ అప్పులులేనని తెలిపారు.  భారతీయ జనతాపార్టీ అభ్యర్ధిగా నామినేషన్‌ వేసిన జల్లి మధుసూధన్‌ తన పేరున తన కుటుంబ సభ్యుల పేరున మొత్తం 52 లక్షల 46 వేల 432 రూ పాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://ankusam.com/flash-news/%e0%b0%b5%e0%b1%88%e0%b0%95%e0%b0%be%e0%b0%aa%e0%b0%be-%e0%b0%85%e0%b0%ad%e0%b1%8d%e0%b0%af%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a7%e0%b0%bf%e0%b0%97%e0%b0%be-%e0%b0%ad%e0%b1%82%e0%b0%ae%e0%b0%a8%e0%b1%8d%e2%80%8c/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>ద్విచక్రవాహనాన్ని ఢీ కొన్న లారీ అక్కడికక్కడే ఇద్దరు, మార్గమధ్యంలో మరోకరు మృతి</title>
		<link>http://ankusam.com/flash-news/%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b5%e0%b0%bf%e0%b0%9a%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b5%e0%b0%be%e0%b0%b9%e0%b0%a8%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%a2%e0%b1%80-%e0%b0%95%e0%b1%8a%e0%b0%a8/</link>
		<comments>http://ankusam.com/flash-news/%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b5%e0%b0%bf%e0%b0%9a%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b5%e0%b0%be%e0%b0%b9%e0%b0%a8%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%a2%e0%b1%80-%e0%b0%95%e0%b1%8a%e0%b0%a8/#comments</comments>
		<pubDate>Sat, 19 May 2012 02:19:15 +0000</pubDate>
		<dc:creator>Ankusam</dc:creator>
				<category><![CDATA[Flash News]]></category>
		<category><![CDATA[చిత్తూరు]]></category>

		<guid isPermaLink="false">http://ankusam.com/?p=70539</guid>
		<description><![CDATA[ద్విచక్రవాహనాన్ని లారీ డీకొని ముగ్గురు మృతి
బి.కొత్తకోట చెందిన సంఘటన బి.కొత్తకోట మండల పరిధిలో శుక్రవారం జరిగింది. సంఘటనకు సంబంధించి ఎస్సై సుకుమార్‌ అందించిన వివరాలు ఇలా ఉన్నా¸ [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>ద్విచక్రవాహనాన్ని లారీ డీకొని ముగ్గురు మృతి<br />
బి.కొత్తకోట చెందిన సంఘటన బి.కొత్తకోట మండల పరిధిలో శుక్రవారం జరిగింది. సంఘటనకు సంబంధించి ఎస్సై సుకుమార్‌ అందించిన వివరాలు ఇలా ఉన్నా¸ ు. మండల పరిధిలోని కోటవూరు పంచాయితీ కూనీతోపు సమీ పంలోని సీటివారిపల్లె వద్ద జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. బి.కొత్తకోట మండలంలోని గట్టు పంచాయతీ దేవరాశిపల్లికి చెందిన గంగిరెడ్డి(40) తన ద్విచక్రవాహనంపై తంబళ్ళపల్లె మండలంలోని కోసువారిపల్లెకు బయలుదేరాడు. అదే గ్రామానికి చెందిన వెంకటశివారెడ్డి(55) కూడా అతనితో పాటు బయలుదేరాడు. ఇద్దరూ కలిసి వెలుతుండ గా తానుకూడా వస్తానంటూ మార్గమధ్యంలో సమీప గ్రామం గట్టుపాళెంకు చెందిన చిన్నపరెడ్డి(22) అదే ద్విచక్రవాహనం ఎక్కాడు. ముగ్గురూ కలిసి జాతీయరహదాిం పైకి చేరుకొన్నారు. అంతలో ఎదురుగా తమిళనాడులోని గుడియాతం నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకటశివారెడ్డి చిన్నపరెడ్డిలు ప్రమాదస్థలంలోనే మృతి చెందగా తీవ్ర ంగా గాయపడ్డ గంగిరెడ్డిని స్థానికులు చికిత్సనిమిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి 108 ద్వారా తరలించి మృతుల కుటుంబీకులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వారు సంఘటనా స్థలానికి చేరుకొని బోరున విలపించారు. గంగిరెడ్డి కుటుంబీకులు మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొన్నారు. ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు గంగిరెడ్డి పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో మెరుగైన చి కిత్స నిమిత్తం అతడిన్ని బెంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో చింతామణి వద్ద మృతి చెందాడు. బి.కొత్తకోట ఎస్సై సుకుమార్‌ కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌, క్లీనర్లను మదనపల్లె రెండో పట్టణ పోలీ సులు అదుపులోకి తీసుకొన్నట్లు తెలిపారు. మృత దేహాలను పోస్టుమార్టరం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://ankusam.com/flash-news/%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b5%e0%b0%bf%e0%b0%9a%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b5%e0%b0%be%e0%b0%b9%e0%b0%a8%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%a2%e0%b1%80-%e0%b0%95%e0%b1%8a%e0%b0%a8/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>ఆర్‌ఎంఎస్‌ఎ శిక్షణను తరగతి గదులకు తీసుకెళ్ళండి</title>
		<link>http://ankusam.com/flash-news/%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d%e2%80%8c%e0%b0%8e%e0%b0%82%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d%e2%80%8c%e0%b0%8e-%e0%b0%b6%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%a3%e0%b0%a8%e0%b1%81-%e0%b0%a4%e0%b0%b0%e0%b0%97/</link>
		<comments>http://ankusam.com/flash-news/%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d%e2%80%8c%e0%b0%8e%e0%b0%82%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d%e2%80%8c%e0%b0%8e-%e0%b0%b6%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%a3%e0%b0%a8%e0%b1%81-%e0%b0%a4%e0%b0%b0%e0%b0%97/#comments</comments>
		<pubDate>Sat, 19 May 2012 02:18:59 +0000</pubDate>
		<dc:creator>Ankusam</dc:creator>
				<category><![CDATA[Flash News]]></category>
		<category><![CDATA[చిత్తూరు]]></category>

		<guid isPermaLink="false">http://ankusam.com/?p=70538</guid>
		<description><![CDATA[రాష్ట్రీయ, మాధ్యమిక శిక్ష అభియాన్‌(ఆర్‌ఎంఎస్‌ఎ) శిక్షణను తరగతి గదులకు తీసుకెళ్లాలని చిత్తూరు జిల్లా విద్యాశాఖాధికారి వి.ప్రతాప్‌రెడ్డి కోరారు. జిల్లాలో నాలుగు డివిజన్లలో జరుగుతున్న శిక్షణా కార్యక్రమంలో భాగంగా [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>రాష్ట్రీయ, మాధ్యమిక శిక్ష అభియాన్‌(ఆర్‌ఎంఎస్‌ఎ) శిక్షణను తరగతి గదులకు తీసుకెళ్లాలని చిత్తూరు జిల్లా విద్యాశాఖాధికారి వి.ప్రతాప్‌రెడ్డి కోరారు. జిల్లాలో నాలుగు డివిజన్లలో జరుగుతున్న శిక్షణా కార్యక్రమంలో భాగంగా తిరుపతి డివిజన్‌లోని జీవకోన విశ్వం ఉన్నత పాఠశాలలో ఆంగ్ల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎంతో అనుభవం కలిగి, బోధనా మెళకువలతో పాఠశాలలో సృజనాత్మక విద్యను అందిస్తున్నారన్నారు. కోర్సు డైరెక్టర్‌ తిరుపతి ఉప విద్యాశాఖ అధికారి జె.చంద్రయ్య మాట్లాడుతూ తిరుపతి డివిజన్‌లో 13 మండలాల నుంచి 220 మంది ఉపాధ్యాయులు హాజరై శిక్షణ పొందుతున్నారన్నారు. రాబోయే విద్యాసంవత్సరంలో సక్సెస్‌ ఉన్నత పాఠశాలల్లో ఆంగ్లమీడియం విద్యార్థులకు బోధన అందించడానికి ఈ శిక్షణా కార్యక్రమంపై శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆపస్‌ రాష్ట్ర సహాధ్యక్షులు టి.గోపాల్‌, ఎస్‌టియు రాష్ట్ర సహాధ్యక్షులు గాజుల నాగేశ్వరరావు, దామోదర్‌, ఉమాశంకర్‌, దేవి, కరీం తదితరులు పాల్గొన్నారు.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://ankusam.com/flash-news/%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d%e2%80%8c%e0%b0%8e%e0%b0%82%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d%e2%80%8c%e0%b0%8e-%e0%b0%b6%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%a3%e0%b0%a8%e0%b1%81-%e0%b0%a4%e0%b0%b0%e0%b0%97/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
	</channel>
</rss>

