<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>Ankusam - 24 Hours e-News</title>
	<atom:link href="http://ankusam.com/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>http://ankusam.com</link>
	<description>Telugu &#38; English News, Information - ANKUSAM News Paper Online offers News Headlines, State News, National News, International News, News Updates and more  from www.ankusam.com 24 hours enews  and information website.</description>
	<lastBuildDate>Thu, 29 Jul 2010 05:45:24 +0000</lastBuildDate>
	<generator>http://wordpress.org/?v=abc</generator>
	<language>en</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
			<item>
		<title>నాన్నను మీ గుండెల్లో పెట్టుకున్నారు &#8211; ఓదార్పు యాత్రలో జగన్</title>
		<link>http://ankusam.com/flash-news/%e0%b0%a8%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%a8%e0%b1%81-%e0%b0%ae%e0%b1%80-%e0%b0%97%e0%b1%81%e0%b0%82%e0%b0%a1%e0%b1%86%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%aa%e0%b1%86%e0%b0%9f/</link>
		<comments>http://ankusam.com/flash-news/%e0%b0%a8%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%a8%e0%b1%81-%e0%b0%ae%e0%b1%80-%e0%b0%97%e0%b1%81%e0%b0%82%e0%b0%a1%e0%b1%86%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%aa%e0%b1%86%e0%b0%9f/#comments</comments>
		<pubDate>Thu, 29 Jul 2010 05:45:24 +0000</pubDate>
		<dc:creator>Ankusam</dc:creator>
				<category><![CDATA[Flash News]]></category>
		<category><![CDATA[Headlines]]></category>
		<category><![CDATA[ఈస్ట్ గోదావరి]]></category>
		<category><![CDATA[వెస్ట్ గోదావరి]]></category>

		<guid isPermaLink="false">http://ankusam.com/?p=47024</guid>
		<description><![CDATA[
&#8216;ఎప్పుడయినా, వానైనా, రాత్రయినా, పగలైనా యాత్రలో పా ల్గొంటూ&#8230; మా గుండెల్లో ఉన్నది వైఎస్సార్ అని చాటుతున్న మీ అందరికీ ధన్యవాదాలు&#8217; అంటూ కడప ఎంపీ వైఎస్ [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://ankusam.com/wp-content/uploads/2010/07/29.03.jpg"><img class="alignnone size-full wp-image-47025" title="29.03" src="http://ankusam.com/wp-content/uploads/2010/07/29.03.jpg" alt="29.03" width="195" height="216" /></a><br />
&#8216;ఎప్పుడయినా, వానైనా, రాత్రయినా, పగలైనా యాత్రలో పా ల్గొంటూ&#8230; మా గుండెల్లో ఉన్నది వైఎస్సార్ అని చాటుతున్న మీ అందరికీ ధన్యవాదాలు&#8217; అంటూ కడప ఎంపీ వైఎస్ జగన్ ఉద్వేగభరితంగా ప్రసంగిస్తున్నారు.<br />
తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం, కరప, కాకినాడ రూరల్ మండలాల్లో బుధవారం ఆయన ఓదార్పు యాత్రలో పాల్గొన్నారు. కొత్తూరు, ఎస్.అచ్యుతాపురంలో రెండు కుటుంబాలను జగన్ ఓదార్చారు.<br />
రామచంద్రపురం, వేళంగి, కరప, నడకుదురు తదితరచోట్ల వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించి, ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఎంతోమందికి ఎన్నో మేళ్లు చేసిన మహానేతకు ప్రజలు తమ గుండెల్లో గూడు కట్టారని జగన్ చెప్పారు. అందుకే వారి గుండెలు వైఎస్సార్, వైఎస్సార్ అని కొట్టుకుంటున్నాయని పేర్కొన్నారు. అలాంటి నేత తన తండ్రి కావడం గర్వంగా ఉందన్నారు. ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చి వెళ్లారని చెప్పారు.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://ankusam.com/flash-news/%e0%b0%a8%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%a8%e0%b1%81-%e0%b0%ae%e0%b1%80-%e0%b0%97%e0%b1%81%e0%b0%82%e0%b0%a1%e0%b1%86%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%aa%e0%b1%86%e0%b0%9f/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>అంబటి రాం`బాంబు&#8217;, &#8216;రగడ&#8217; పాటి వ్యాఖ్యలపై కాంగ్రెస్‌లో కల్లోలం</title>
		<link>http://ankusam.com/flash-news/%e0%b0%85%e0%b0%82%e0%b0%ac%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%b0%e0%b0%be%e0%b0%82%e0%b0%ac%e0%b0%be%e0%b0%82%e0%b0%ac%e0%b1%81-%e0%b0%b0%e0%b0%97%e0%b0%a1-%e0%b0%aa%e0%b0%be%e0%b0%9f%e0%b0%bf/</link>
		<comments>http://ankusam.com/flash-news/%e0%b0%85%e0%b0%82%e0%b0%ac%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%b0%e0%b0%be%e0%b0%82%e0%b0%ac%e0%b0%be%e0%b0%82%e0%b0%ac%e0%b1%81-%e0%b0%b0%e0%b0%97%e0%b0%a1-%e0%b0%aa%e0%b0%be%e0%b0%9f%e0%b0%bf/#comments</comments>
		<pubDate>Thu, 29 Jul 2010 05:41:35 +0000</pubDate>
		<dc:creator>Ankusam</dc:creator>
				<category><![CDATA[Flash News]]></category>
		<category><![CDATA[Headlines]]></category>

		<guid isPermaLink="false">http://ankusam.com/?p=47017</guid>
		<description><![CDATA[
ఉప ఎన్నికలు అధికార కాంగ్రెస్‌ పార్టీలో మళ్లీ చిచ్చు రేపాయి. ఒక్కటి మినహా మిగిలిన 11 స్థానాలూ రాజీనామా చేసిన వారికే వస్తాయంటూ సమైక్యాంధ్ర కోసం ఆమరణ [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://ankusam.com/wp-content/uploads/2010/07/ambati-rambabu1.gif"><img class="alignnone size-full wp-image-47019" title="ambati-rambabu" src="http://ankusam.com/wp-content/uploads/2010/07/ambati-rambabu1.gif" alt="ambati-rambabu" width="200" height="205" /></a><a href="http://ankusam.com/wp-content/uploads/2010/07/an-1260998614337.jpg"><img class="alignnone size-full wp-image-47021" title="an-1260998614337" src="http://ankusam.com/wp-content/uploads/2010/07/an-1260998614337.jpg" alt="an-1260998614337" width="154" height="204" /></a><br />
ఉప ఎన్నికలు అధికార కాంగ్రెస్‌ పార్టీలో మళ్లీ చిచ్చు రేపాయి. ఒక్కటి మినహా మిగిలిన 11 స్థానాలూ రాజీనామా చేసిన వారికే వస్తాయంటూ సమైక్యాంధ్ర కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజ గోపాల్‌ చేసిన వ్యాఖ్యలు, ఆమేరకు ఆయన చేయించిన సర్వేలపై తెలంగాణ మంత్రులు, సీనియర్‌ నేతలు భగ్గుమం టున్నారు. ఉప ఎన్నికల్లో పార్టీ ఓడితే.. రాష్ట్రంలో నాయకత్వ మార్పిడి కోసమే లగడపాటి వ్యూహ రచన చేస్తు న్నారని, అందులో భాగంగానే ఆయన సర్వేలను సాకుగా చూపిస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు.. వైఎస్‌ లేని లోటు ఉప ఎన్నికల్లో స్పష్టంగా కనిపిం చిందని బహిష్కృత నేత అంబటి రాంబాబు మరో బాంబు పేల్చారు. వైఎస్‌ జీవించి ఉంటే ప్రచారానికి వెళ్లేవారంటూ పరోక్షంగా రోశయ్య అధైర్యాన్ని, అసహా యతనూ ఎత్తిపొడిచారు.<br />
జగన్‌ ప్రచారా నికి వెళ్లి ఉంటే పరిస్థితి వేరుగా ఉం డేదని, ఇప్పుడు పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదంటూ ఘాటుగా స్పందించడం కూడా కాం గ్రెస్‌లో కలకలం రేపుతోంది. వీరిద్దరూ ఉప ఎన్నికల ఫలితాలపై చేసిన వ్యాఖ్య లపై తెలంగాణ మంత్రులు, సీనియర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రానున్న ఫలితాలను వేదికగా చేసుకుని, జగన్‌ వర్గం కూడా ముందస్తుగా రోశయ్యను లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధిం చేందుకు సిద్ధపడుతుండటం ఆసక్తికరంగా మారింది.<br />
లగడపాటి చేయించిన సర్వే ఫలితాలు ఉప ఎన్నికల్లో తాము పడ్డ కష్టాన్ని, వ్యూహాలను అవమానించి, నీరుగార్చేలా ఉన్నాయని తెలంగాణ మంత్రులు, సీనియర్‌ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్ర ఎంపీల ఫోరం కన్వీనర్‌ పొన్నం ప్రభా కర్‌, ఏఐిసీసీ కార్యదర్శి పి.సుధాకర్‌రెడ్డి కూడా లగడపాటి వ్యాఖ్యలతో బాహాటం గానే విబేధించారు. లగడపాటి వ్యాఖ్య లతో పార్టీకి సంబంధం లేదని, తమ పార్టీ అత్యధిక స్ధానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి దానం నాగేందర్‌ మరో అడుగు ముందుకేసి నాలుగు స్థానాల్లో పార్టీ గెలుస్తుందని చెప్పారు.<br />
ఒకవేళ లగడపాటి ఎప్పుడో సర్వే చేయిస్తే ఆ వివరాలను సంబంధిత నియోజకవర్గాలకు ఇన్చార్జులుగా వ్యవహరి స్తున్న తమకు ముందుగా ఎందుకు తెలియచేయలేదని మంత్రులు ప్రశ్నిస్తున్నారు. తమకు లగడ పాటి కొత్త వ్యక్తేమీ కానందున, సర్వే వివరాలను ముందుగా చెప్పిఉంటే స్థాని కంగా ఉన్న లోపాలను తాము సరిదిద్దు కునేవాళ్లమంటున్నారు. ఆ రకంగా సమా చారం ఇచ్చి ఉంటే బలహీనంగా ఉన్న ప్రాంతాలపై తాము మరింత దృష్టి సారించి, పార్టీ అభ్యర్థులను గెలిపించు కునేందుకు కృషి చేసేవాళ్లమని చెబు తున్నారు. అంటే రాజగోపాల్‌కు తెలం గాణలో కాంగ్రెస్‌ పార్టీ గెలవాలని కాకుండా ఓడిపోవాలని ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తూనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.<br />
సర్వే వివరాలు తమకు చెప్పకపోయినా, కనీసం ముఖ్య మంత్రి రోశయ్య, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌కయినా చెప్పారా అని మంత్రులు, సీనియర్‌ నేతలుప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రితో పనులు చేయించుకుంటున్నారు కాబట్టి కనీసం ఆయనకయినా చెప్పి ఉంటారని భావిస్తున్నామని ఓ సీనియర్‌ నేత చెప్పారు. అదే నిజమయితే తమకు ముఖ్యమంత్రి నుంచి ఉప ఎన్నికలకు సబంబంధించి ఎలాంటి హెచ్చరికలూ రాలేదని చెబుతున్నారు. అంటే ఈ విషయంలో అసలు లగడపాటి సీఎంకు వాస్తవాలు చెప్పారా? లేదా? ఒకవేళ చెబితే సీఎం తమకు ఆ విషయాన్ని కావాలనే చెప్పలేదా? అన్న అనుమానం ఇప్పుడు మంత్రుల్లో మొదలయింది. అయినా, సమైక్యవాది అయిన రాజగోపాల్‌కు తెలంగాణ ప్రజల మనోభావాలు ఎలా తెలుస్తాయని సీనియర్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు. లగడపాటి కనీసం పార్టీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌కయినా సర్వే వివరాలు చెప్పి ఉంటే ఆయనయినా జాగ్రత్త పడేవారంటున్నారు.<br />
బహుశా గత ఎన్నికల్లో తాను చేయించిన సర్వేలు నిజమయినందు వల్ల ఈసారి కూడా ఉప ఎన్నికల్లో తన సర్వేలు నిజమని లగడపాటి భ్రమిస్తూ ఉండవచ్చని మంత్రులు చెబుతున్నారు. తాము నియోజకవర్గాల్లో ఎంత కష్టపడ్డామో, ఏయే సామాజిక వర్గాలను ఒప్పించామో, ఎన్ని వ్యూహరచనలు చేశామో విజయవాడలో కూర్చున్న లగడపాటికేం తెలుసని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రజల నాడి పట్టడం నిత్యం జనం మధ్య ఉంటూ వారి అవసరాలు తీరుస్తున్న స్థానికులమయిన తమకే సాధ్యం కావడం లేదని, ఇక సర్వేలు చేసే వారికి జనం నాడి ఎలా తెలుస్తుందని మంత్రులు, నేతలు ప్రశ్నిస్తున్నారు. ‘ఉప ఎన్నికల్లో ఎంత కష్టమో లగడపాటికేం తెలుసు? ఆయన సర్వేలు చేయిస్తే చేయించవచ్చు. కానీ మేం ప్రచారంలో తిరిగిన వాళ్లం మేము. వారి స్పందన, తీవ్రత మాకు మాత్రమే తెలుసు. లగడపాటికి ఏం తెలుసు? లగడపాటి ఏ లక్ష్యంతో ఎలాంటి వ్యూహంతో ఆ ప్రకటన చేశారో అందరికీ తెలుస’ని మంత్రులు వ్యాఖ్యానించారు.<br />
మరోవైపు అంబటి చేసిన వ్యాఖ్యలపైనా పార్టీలో అలజడి మొదలయింది. వైఎస్‌ ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, ప్రతికూల పరిస్థితుల్లో సైతం వైఎస్‌ ప్రచారం చేసి, కాంగ్రెస్‌ స్థానాలు కాని నియోజకవర్గాలను సైతం గెలిపించారని చేసిన వ్యాఖ్యలు.. రోశయ్య అసమర్థత, అధైర్యాన్ని సూచిస్తున్నాయి. జగన్‌ను ప్రచారానికి తీసుకువస్తే కొన్ని స్థానాలయినా గెలిచేవాళ్లమని, రోశయ్యను వైఎస్‌తో పోల్చలేమన్నారు. ఆయన వైఎస్‌ అంత సమర్థుడు కాదని తెగేసి చెప్పడం పరిశీలిస్తే.. ఉప ఎన్నికల ఫలితాల్లో ఎదుర్కోబోయే వైఫల్యాన్ని జగన్‌ వర్గీయులు ఇప్పటినుంచే రోశయ్యకు ముడిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి సైతం అంబటి వ్యాఖ్యలను సమర్థించి, వైఎస్‌ జీవించి ఉన్నట్టయితే తమ పార్టీ ఖాయంగా గెలుస్తుందని ధీమాతో చెప్పేవాళ్లమని, జగన్‌ను ప్రచారానికి పిలిస్తే ఫలితాలు మెరుగ్గా ఉండేవని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.<br />
ఇదిలాఉండగా, లగడపాటి చేసిన వ్యాఖ్యలపై మంత్రి దానం నాగేందర్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘లగడపాటి గతంలో కూడా సర్వేలు చేయించారు. అవి నిజమయ్యాయి. కాదనను. దానిని తప్పు పట్టడం లేదు కూడా. కానీ అప్పటికీ, ఇప్పటికీ క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు వేరు. నేను ఆదిలాబాద్‌ జిల్లా ఇన్చార్జిగా ఉన్నా. కరీంనగర్‌, ఎల్లారెడ్డిలో కూడా తిరిగా. ఆదిలాబాద్‌ జిల్లాలో అయితే సరిహద్దు వరకూ ప్రచారం నిర్వహించా. నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో కూడా పర్యటించా. ప్రజలు తెలంగాణ కన్నా అభివృద్ధి వైపే మొగ్గు చూపారు. నీళ్లు, రోడ్లు కావాలని అడుగుతున్నారు. ముందు తమ సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటున్నారు. పదిమందిలో తెలంగాణ గురించి ఇద్దరు మాట్లాడితే, సమస్యల గురించి 8మంది అడిగారు. తెలంగాణ కాంగ్రెస్‌ వల్లే వస్తుందన్న విశ్వాసం వారిలో స్పష్టంగా కనిపించింది. మేం కూడా కేంద్రం శ్రీకృష్ణ కమిటీ వేసిందని, తెలంగాణకు కాంగ్రెస్‌ వ్యతిరేకం కాదని చెప్పడంతో ప్రజలు కూడా నమ్మారు. మీరే చూడండి. రేపు అద్భుత ఫలితాలు చూడబోతున్నార’ని నాగేందర్‌ జోస్యం చెప్పారు.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://ankusam.com/flash-news/%e0%b0%85%e0%b0%82%e0%b0%ac%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%b0%e0%b0%be%e0%b0%82%e0%b0%ac%e0%b0%be%e0%b0%82%e0%b0%ac%e0%b1%81-%e0%b0%b0%e0%b0%97%e0%b0%a1-%e0%b0%aa%e0%b0%be%e0%b0%9f%e0%b0%bf/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>ఔరంగ జేబు కంటే ద్రోహి &#8211; రోశయ్య</title>
		<link>http://ankusam.com/flash-news/%e0%b0%94%e0%b0%b0%e0%b0%82%e0%b0%97-%e0%b0%9c%e0%b1%87%e0%b0%ac%e0%b1%81-%e0%b0%95%e0%b0%82%e0%b0%9f%e0%b1%87-%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%8b%e0%b0%b9%e0%b0%bf-%e0%b0%b0%e0%b1%8b%e0%b0%b6/</link>
		<comments>http://ankusam.com/flash-news/%e0%b0%94%e0%b0%b0%e0%b0%82%e0%b0%97-%e0%b0%9c%e0%b1%87%e0%b0%ac%e0%b1%81-%e0%b0%95%e0%b0%82%e0%b0%9f%e0%b1%87-%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%8b%e0%b0%b9%e0%b0%bf-%e0%b0%b0%e0%b1%8b%e0%b0%b6/#comments</comments>
		<pubDate>Thu, 29 Jul 2010 05:37:34 +0000</pubDate>
		<dc:creator>Ankusam</dc:creator>
				<category><![CDATA[Flash News]]></category>
		<category><![CDATA[Headlines]]></category>
		<category><![CDATA[హైదరాబాద్]]></category>

		<guid isPermaLink="false">http://ankusam.com/?p=47014</guid>
		<description><![CDATA[
&#8216;బాబ్లీ యాత్రకు వెళ్లినప్పుడు తమకు జరిగిన అవమానాలపై మాట్లాడుతూ చంద్రబాబు నా గురించి అనుచిత వ్యాఖ్య లు చేశారు. నన్ను ఉద్దేశించి బూటు కాలి తో ఆయనను [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://ankusam.com/wp-content/uploads/2010/07/CM-6.jpg"><img class="alignnone size-full wp-image-47015" title="CM-6" src="http://ankusam.com/wp-content/uploads/2010/07/CM-6.jpg" alt="CM-6" width="286" height="191" /></a><br />
&#8216;బాబ్లీ యాత్రకు వెళ్లినప్పుడు తమకు జరిగిన అవమానాలపై మాట్లాడుతూ చంద్రబాబు నా గురించి అనుచిత వ్యాఖ్య లు చేశారు. నన్ను ఉద్దేశించి బూటు కాలి తో ఆయనను తంతే తెలిసేదంటూ ఇష్టానుసారంగా మాట్లాడినట్టు చానళ్లలో వ చ్చింది.<br />
అఖిలపక్ష బృందం ఢిల్లీకి వెళ్లి వచ్చాక మరోసారి నాపై విరుచుకుపడుతూ.. నావి నీచ రాజకీయాలని వ్యా ఖ్యానించారు. ఇవన్నీ మతిస్థిమితం తప్పిన వారి లక్షణాలుగానే భావించాల్సి వస్తోం ది. బాబు ఔరంగజేబును మించిన ద్రోహి. పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి, సీఎం అయ్యారు. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో స్వచ్ఛత గురించి మాట్లాడతారా?&#8217; &#8211; రోశయ్య, ముఖ్యమంత్రి<br />
హైదరాబాద్, జూలై 28 : &#8216;ఔరంగజేబును మించిన ద్రోహి చంద్రబాబు. అలాంటి వ్యక్తికి రాజకీయాల్లో స్వచ్ఛత గురించి మాట్లాడే అర్హత ఎ క్కడిది?&#8217; అని సీఎం రోశయ్య ప్రశ్నించారు. ఇటీవల చంద్రబాబు ఒక ప్రతిపక్ష నేత మాట్లాడకూడని దారుణమైన భా షలో మాట్లాడుతున్నారని, ఆయనకు మతిస్థిమితం తప్పినట్టు కనిపిస్తున్నదన్నారు.<br />
హైదరాబాద్‌లో బుధవారం సో లార్‌కాన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రోశయ్య విలేఖరులతో మాట్లాడుతూ బాబు వైఖరిపై వ్యంగ్యాస్త్రలు సంధించారు. &#8216;బాబ్లీ యాత్రకు వెళ్లినప్పుడు తమకు జరిగిన అవమానాలపై మాట్లాడుతూ చంద్రబాబు నా గురించి అనుచి త వ్యాఖ్యలు చేశారు.<br />
నన్ను ఉద్దేశించి ఇష్టానుసారంగా మా ట్లాడినట్టు చానళ్లలో వచ్చింది. మళ్లీ బాబ్లీపై అఖిలపక్ష బృందం న్యూఢిల్లీ సందర్శించి వచ్చాక మరోసారి నాపై వి రుచుకుపడుతూ.. నావి నీచ రాజకీయాలని వ్యాఖ్యానించా రు. ఇవన్నీ మతిస్థిమితం తప్పిన లక్షణాలుగానే భావించా ల్సి వస్తోంది&#8217; అని రోశయ్య వ్యాఖ్యానించారు.<br />
&#8216;80 ఏళ్లు నిండిన నాకు నీచ రాజకీయాలకు పాల్పడవలసిన అవసరం లేదు. నేను ఎందరో సీఎంలతో పని చేశాను. నేనలాం టి వాడినైతే అంత మందితో పని చేయడం ఎలా సాధ్యమో చంద్రబాబు విచక్షణకే వదిలేస్తున్నాను&#8221; అన్నారు. అయినా ఎవరెలాంటి వారో తెలుగు ప్రజలకు తెలుసునని, తానేమీ ఎవరికీ వెన్నుపోటు పొడిచి ఈ కుర్చీపై కూర్చొనలేదని స్ప ష్టం చేశారు.<br />
బాబ్లీ వ్యవహారంలో టీడీపీ బృందం మహారా ష్ట్ర వెళ్లినప్పుడు ఎన్నిసార్లో మహారాష్ట్ర సీఎం చవాన్‌తో మా ట్లాడానని, చివరికి వారిని బస్సుల్లో హైదరాబాద్ పంపుతామంటే అన్ని రోజులు నానా ఇబ్బందులు పడ్డారు, బస్సు ల్లో వద్దని ప్రత్యేక విమానం కూడా ఏర్పాటు చేయించానని రోశయ్య వివరించారు.<br />
&#8216;ఆ ఖర్చు ప్రభుత్వం భరించడం ఇష్టం లేకపోతే వాపసు చేయమనండి. దాన్ని ప్రభుత్వ ఖ జానాలో జమ చేయిస్తాను&#8217; అని రోశయ్య అన్నారు. బాబ్లీపై ఢిల్లీ వెళ్లిన అఖిలపక్షంలో కూడా బాబు ఏకాకిగానే మిగిలిపోయారని ఆయన గుర్తు చేశారు. ప్రధానిని కలిశాక జరిగిన మీడియాసమావేశంలో పాల్గొనేందుకు బాబును తాను ఆహ్వానించానని, కానీ ప్రతిపక్షం వేరుగా మీడియాతో మా ట్లాడుతుందని చెప్పి రాలేదని రోశయ్య చెప్పారు.<br />
బాబుకున్నంత ఆకర్షణ శక్తి తనకు లేకపోయినా అందరూ తన వెంట వచ్చారంటే అది తన చిత్తశుద్ధికి, నిజాయితీకి గుర్తిం పు అని రోశయ్య వ్యాఖ్యానించారు. &#8216;1983లో ఎన్టీఆర్ టీడీపీ పెట్టిన సమయంలో బాబు కాంగ్రెస్‌లో ఉన్నారు. ఎన్టీఆర్‌పై పోటీ చేస్తానని బీరాలు పలికారు.<br />
చంద్రబాబు మాటలు నమ్మి అతనికి మద్దతు ఇవ్వవద్దని అప్పట్లో ఇందిరాగాంధీ స్వయంగా మాతో చెప్పారు. ఆ తర్వాత అదే పార్టీలో చేరి, సమయం కోసం చూసి, ఆయనకే గొయ్యి తవ్విన విషయం అందరికీ తెలుసు&#8217; అని ఆయన చెప్పారు.<br />
మన దేశంలో పిల్లనిచ్చిన మామను తండ్రితో సమానంగా చూస్తారని, ఆంధ్రప్రదేశ్ సంప్రదాయం అంతకన్నా ఉత్కృష్టమైనదని పేర్కొన్నారు. అంతటి గౌరవనీయ వ్యక్తినే రాత్రికి రాత్రే పదవీచ్యుతుని చేసిన చంద్రబాబు అధికారం కోసం కన్న తల్లిదండ్రులనే చెరసాల పాల్జేసిన ఔరంగజేబును మించిన ద్రోహి అని రోశయ్య దుయ్యబట్టారు.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://ankusam.com/flash-news/%e0%b0%94%e0%b0%b0%e0%b0%82%e0%b0%97-%e0%b0%9c%e0%b1%87%e0%b0%ac%e0%b1%81-%e0%b0%95%e0%b0%82%e0%b0%9f%e0%b1%87-%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%8b%e0%b0%b9%e0%b0%bf-%e0%b0%b0%e0%b1%8b%e0%b0%b6/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>కేంద్రం స్పందించకుంటే తడాఖా చూపిస్తాం &#8211;  బాబు</title>
		<link>http://ankusam.com/flash-news/%e0%b0%95%e0%b1%87%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%aa%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%95%e0%b1%81%e0%b0%82%e0%b0%9f%e0%b1%87-%e0%b0%a4%e0%b0%a1/</link>
		<comments>http://ankusam.com/flash-news/%e0%b0%95%e0%b1%87%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%aa%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%95%e0%b1%81%e0%b0%82%e0%b0%9f%e0%b1%87-%e0%b0%a4%e0%b0%a1/#comments</comments>
		<pubDate>Thu, 29 Jul 2010 05:34:53 +0000</pubDate>
		<dc:creator>Ankusam</dc:creator>
				<category><![CDATA[Flash News]]></category>
		<category><![CDATA[Headlines]]></category>

		<guid isPermaLink="false">http://ankusam.com/?p=47011</guid>
		<description><![CDATA[
&#8216;ఆయనను బూటు కాలితో తన్నాలని నేను అన్నట్లుగా సీఎం పదేపదే చెప్పుకొంటున్నారు. ఏదైనా విషయం ఉంటే నేను గట్టిగా మాట్లాడతాను కానీ అసభ్యం గా మాట్లాడను. అలాంటి [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://ankusam.com/wp-content/uploads/2010/07/1259471089035chandrababu-72.jpg"><img class="alignnone size-full wp-image-47012" title="1259471089035chandrababu-7" src="http://ankusam.com/wp-content/uploads/2010/07/1259471089035chandrababu-72.jpg" alt="1259471089035chandrababu-7" width="225" height="225" /></a><br />
&#8216;ఆయనను బూటు కాలితో తన్నాలని నేను అన్నట్లుగా సీఎం పదేపదే చెప్పుకొంటున్నారు. ఏదైనా విషయం ఉంటే నేను గట్టిగా మాట్లాడతాను కానీ అసభ్యం గా మాట్లాడను. అలాంటి సంస్కృతి నాకు లేదు. ఊహించుకొని మాట్లాడితే నేనేమీ చేయలేను. సీఎంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన పోరాడలేరు. మేం పోరాడితే మమ్మల్ని తిడతారు.  ముఖ్యమంత్రికి వయసు వస్తే సరిపోదు&#8230; దాంతో పాటు హుందాతనమూ పెరగాలి. తమ ప్రాజెక్టుల కోసం మహారాష్ట్ర సీఎం బలంగా పోరాడుతుంటే&#8230; మన సీఎం మాత్రం సమస్యపై పోరాడుతున్న మాపై విరుచుకుపడుతున్నారని టీడీపీ అధినేత  చంద్రబాబు అన్నారు.  ముఖ్యమంత్రికి వయసు వస్తే సరిపోదని, దాంతోపాటు హుందాతనం కూడా పెరగాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యానించారు. బుధవారం తన నివాసంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఈ సందర్భం గా తనపై రోశయ్య చేసిన విమర్శల విషయం ప్రస్తావనకు వచ్చింది.<br />
&#8216;ఆయనను బూటు కాలితో తన్నాలని నేను అన్నట్లుగా సీఎం పదేపదే చెప్పుకొంటున్నారు. ఏదైనా విషయం ఉంటే నేను గట్టిగా మాట్లాడతాను కానీ అసభ్యంగా మా ట్లాడను. అలాంటి సంస్కృతి నాకు లేదు. ఊహించుకొని మాట్లాడితే నేనేమీ చేయలేను. సీఎంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన పోరాడలేరు. మేం పోరాడితే మమ్మల్ని తిడతారు.<br />
గోదావరి నదిపై అక్రమంగా 13 ప్రాజెక్టులు కట్టి కూడా మహారాష్ట్ర సీఎం వాటి తరఫున బలంగా పోరాడుతున్నారు. అవి అక్రమం అన్నందుకు ఇక్కడ మన సీఎం మాపై విరుచుకుపడుతున్నారు. మాపై విమర్శలు చేసే కాంగ్రెస్ నేతలకు నాది ఒకే ప్రశ్న. ఆ 13 ప్రాజెక్టులు సక్రమమైనవేనని చెప్పండి చూద్దాం. మన హక్కులు మనం కాపాడుకోలేకపోతే భావి తరాలు మనల్ని క్షమించవు.<br />
కోర్టుల తో&#8230; కేసులతో ఈ సమస్యలు పరిష్కారం కావు. రాజకీయ పరిష్కారం కావాలి. సుప్రీంకోర్టు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చి నా ప్రధాన మంత్రులు పీవీ నరసింహారావు, వాజపేయి జోక్యం చేసుకొని, కావేరీ జలాలను తమిళనాడుకు ఇప్పించారు. నర్మద నీటి పంపకంపై 3 రాష్ట్రాల మధ్య వివాదం ఏర్పడినప్పుడు 1972లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వారిని కూర్చోపెట్టి జలాల పంపిణీని తేల్చడంతోపాటు, ఆ నది నీటిని అదనంగా రాజస్థాన్‌కు కూడా ఇవ్వడానికి ఒప్పించారు. ఆ చొరవ ఇప్పటి ప్రధానిలో లోపించింది&#8217; అని బాబు పేర్కొన్నారు.<br />
ప్రధాని వద్ద జరిగిన అఖిలపక్ష సమావేశం తర్వాత తాను మాట్లాడిన పద్ధతి బాగోలేదని రోశయ్య అంటున్నారని, అఖిలపక్షం డిమాండ్లలో ఏ ఒక్కదానికీ ప్రధాని ఆమోదం తెలపకపోయినా తాము సంతృప్తి వ్యక్తం చేయాలా అని ఆయన ప్రశ్నించారు.<br />
వామపక్ష పార్టీ లు కూడా అఖిలపక్షం ఫలితంపై అసంతృప్తి వ్యక్తం చేశాయని, సంతృప్తి వ్యక్తం చేసిన వారికి ఏం నచ్చిందో వారే చెప్పాలని ఒక ప్రశ్నకు సమాధానంగా చంద్రబాబు వ్యా ఖ్యానించారు. తాము ఇచ్చిన గడువులోగా కేంద్రం తేల్చకపోతే ఏం చేయాలో తమ పార్టీలో చర్చించి, నిర్ణయిస్తామని, ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు.<br />
ఆమరణ దీక్ష చేపడతారా అన్న ప్రశ్నకు పార్టీలో చర్చించాక అన్ని విషయాలు చెబుతామని బదులిచ్చారు. గడువులోగా సమస్యను పరిష్కరించకపోతే తెలుగువాడి సత్తా చూపిస్తామని బాబుస్పష్టం చేశారు. కర్ణాటక మాదిరిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముడి ఇనుప ఖనిజం ఎగుమతిని నిషేధించాలని డిమాండ్ చేశారు.<br />
వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్<br />
మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ, మరో 13 ప్రాజెక్టులపై చర్చించాలంటూ లోక్‌సభలో టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ బుధవారం తిరస్కరించారు. దీంతో ఎంపీ నామా నాగేశ్వరరావుతో పాటు టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://ankusam.com/flash-news/%e0%b0%95%e0%b1%87%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%aa%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%95%e0%b1%81%e0%b0%82%e0%b0%9f%e0%b1%87-%e0%b0%a4%e0%b0%a1/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>ప్రభుత్వం కిరాతకం మారలేదు  &#8211; రాఘవులు</title>
		<link>http://ankusam.com/flash-news/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ad%e0%b1%81%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b5%e0%b0%82-%e0%b0%95%e0%b0%bf%e0%b0%b0%e0%b0%be%e0%b0%a4%e0%b0%95%e0%b0%82-%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b0%b2%e0%b1%87%e0%b0%a6/</link>
		<comments>http://ankusam.com/flash-news/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ad%e0%b1%81%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b5%e0%b0%82-%e0%b0%95%e0%b0%bf%e0%b0%b0%e0%b0%be%e0%b0%a4%e0%b0%95%e0%b0%82-%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b0%b2%e0%b1%87%e0%b0%a6/#comments</comments>
		<pubDate>Thu, 29 Jul 2010 05:31:37 +0000</pubDate>
		<dc:creator>Ankusam</dc:creator>
				<category><![CDATA[Flash News]]></category>
		<category><![CDATA[Headlines]]></category>
		<category><![CDATA[హైదరాబాద్]]></category>

		<guid isPermaLink="false">http://ankusam.com/?p=47007</guid>
		<description><![CDATA[
గతంలో పరిశ్రమలు పెట్టిన వారు శ్రమ దోపిడీ మాత్రమే చేసేవారని, నేడు వ్యాపారులు, పెట్టుబడి దారులు సర్కారు అండతో ప్రభుత్వ, ప్రజల భూములు కొల్లగొ ట్టి క్షణాల్లో [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://ankusam.com/wp-content/uploads/2010/07/b-v-raghavulu2.jpg"><img class="alignnone size-full wp-image-47008" title="b-v-raghavulu" src="http://ankusam.com/wp-content/uploads/2010/07/b-v-raghavulu2.jpg" alt="b-v-raghavulu" width="150" height="162" /></a><br />
గతంలో పరిశ్రమలు పెట్టిన వారు శ్రమ దోపిడీ మాత్రమే చేసేవారని, నేడు వ్యాపారులు, పెట్టుబడి దారులు సర్కారు అండతో ప్రభుత్వ, ప్రజల భూములు కొల్లగొ ట్టి క్షణాల్లో కోట్లకు పడగెత్తాలనుకుంటున్నారని సీపీఎం రాష్ట్ర కా ర్యదర్శి బీవీ రాఘవులు ధ్వజమెత్తారు.  స్థానికులను నిర్వాసితులను చేసి దేశం మొత్తం విద్యుత్ అమ్ముకోవడానికే తీర ప్రాంతా ల్లో థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని, అవి ప్రజ ల అవసరాల కోసం కాదని ఆరోపించారు. &#8216;కొత్త ప్రభుత్వం వచ్చినా కిరాతక చర్యలు, విధానాలు మారలేదు&#8217; అని ధ్వజమెత్తారు.<br />
తీర ప్రాంతాల్ని బడా సంస్థలకు అప్పగిస్తున్నారని, మ త్స్యకారులకు చేపలవేట, రైతులకు భూములు లేకుండా చేస్తున్నారన్నారు. ముదిగొండ అమరవీరుల సంస్మరణార్థం ఎంబీ భవన్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడా రు. వైఎస్ ప్రభుత్వానికి తీసిపోకుండా రోశయ్య ప్రభుత్వం కూడా సోం పేటలో ఇద్దరిని పొట్టన పెట్టుకుందన్నారు. పార్టీ నేతలు పి. మధు, మూర్తి, చంద్రారెడ్డి పాల్గొన్నారు.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://ankusam.com/flash-news/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ad%e0%b1%81%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b5%e0%b0%82-%e0%b0%95%e0%b0%bf%e0%b0%b0%e0%b0%be%e0%b0%a4%e0%b0%95%e0%b0%82-%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b0%b2%e0%b1%87%e0%b0%a6/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>అంతర్జాతీయ బిడ్డింగ్‌తో కేటాయించాలి &#8211; లోక్‌సత్తా</title>
		<link>http://ankusam.com/flash-news/%e0%b0%85%e0%b0%82%e0%b0%a4%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9c%e0%b0%be%e0%b0%a4%e0%b1%80%e0%b0%af-%e0%b0%ac%e0%b0%bf%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b0%bf%e0%b0%82%e0%b0%97%e0%b1%8d%e2%80%8c%e0%b0%a4%e0%b1%8b/</link>
		<comments>http://ankusam.com/flash-news/%e0%b0%85%e0%b0%82%e0%b0%a4%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9c%e0%b0%be%e0%b0%a4%e0%b1%80%e0%b0%af-%e0%b0%ac%e0%b0%bf%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b0%bf%e0%b0%82%e0%b0%97%e0%b1%8d%e2%80%8c%e0%b0%a4%e0%b1%8b/#comments</comments>
		<pubDate>Thu, 29 Jul 2010 05:29:58 +0000</pubDate>
		<dc:creator>Ankusam</dc:creator>
				<category><![CDATA[Flash News]]></category>
		<category><![CDATA[Headlines]]></category>

		<guid isPermaLink="false">http://ankusam.com/?p=47004</guid>
		<description><![CDATA[
గనుల మాఫియా నుంచి రాష్ట్రాన్ని రక్షించడానికి రాష్ట్రంలోని గనుల లీజులన్నీ రద్దు చేయాలని, అంతర్జాతీయ పోటీ బిడ్డింగ్ ద్వారా తిరిగి కేటాయించాలని లోక్‌సత్తా పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://ankusam.com/wp-content/uploads/2010/07/lok-satta-jaya-3.gif"><img class="alignnone size-full wp-image-47005" title="lok-satta-jaya-" src="http://ankusam.com/wp-content/uploads/2010/07/lok-satta-jaya-3.gif" alt="lok-satta-jaya-" width="241" height="184" /></a><br />
గనుల మాఫియా నుంచి రాష్ట్రాన్ని రక్షించడానికి రాష్ట్రంలోని గనుల లీజులన్నీ రద్దు చేయాలని, అంతర్జాతీయ పోటీ బిడ్డింగ్ ద్వారా తిరిగి కేటాయించాలని లోక్‌సత్తా పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అంతర్జాతీయ బిడ్డింగ్ ధర ప్రాతిపదికన రాయల్టీతోపాటు, అనూహ్యంగా పెరిగే లాభాలకు అనుగుణంగా విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను కూడా వసూలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది.<br />
పరిశ్రమలు నెలకొల్పుతున్నారనే సాకుతో ఓబుళాపురం మైనిం గ్ కంపెనీ, రక్షణ స్టీల్స్ వంటి సంస్థలకు మైనింగ్ లూటీ చేసే అవకాశం కల్పించారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కటారి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. బుధవారం విలేఖరులతో ఆయన మాట్లాడారు. గనుల చట్టంలో సవరణల కోసం తగు సూచనలతో తమ పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ్ ప్రధానికి లేఖ రాయనున్నారని వెల్లడించారు.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://ankusam.com/flash-news/%e0%b0%85%e0%b0%82%e0%b0%a4%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9c%e0%b0%be%e0%b0%a4%e0%b1%80%e0%b0%af-%e0%b0%ac%e0%b0%bf%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b0%bf%e0%b0%82%e0%b0%97%e0%b1%8d%e2%80%8c%e0%b0%a4%e0%b1%8b/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>ఓట్ల లెక్కింపు వీడియో చిత్రీకరణ &#8211; ఐవీ సుబ్బారావు</title>
		<link>http://ankusam.com/flash-news/%e0%b0%93%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%b2%e0%b1%86%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%bf%e0%b0%82%e0%b0%aa%e0%b1%81-%e0%b0%b5%e0%b1%80%e0%b0%a1%e0%b0%bf%e0%b0%af%e0%b1%8b-%e0%b0%9a%e0%b0%bf/</link>
		<comments>http://ankusam.com/flash-news/%e0%b0%93%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%b2%e0%b1%86%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%bf%e0%b0%82%e0%b0%aa%e0%b1%81-%e0%b0%b5%e0%b1%80%e0%b0%a1%e0%b0%bf%e0%b0%af%e0%b1%8b-%e0%b0%9a%e0%b0%bf/#comments</comments>
		<pubDate>Thu, 29 Jul 2010 05:28:52 +0000</pubDate>
		<dc:creator>Ankusam</dc:creator>
				<category><![CDATA[Flash News]]></category>
		<category><![CDATA[Headlines]]></category>

		<guid isPermaLink="false">http://ankusam.com/?p=47001</guid>
		<description><![CDATA[
ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఆద్యంతం వీడి యో చిత్రీకరణ జరపనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. &#8220;ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు), బ్యాలెట్ పెట్టెలు ఉన్న [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://ankusam.com/wp-content/uploads/2010/07/iv2.jpg"><img class="alignnone size-full wp-image-47002" title="iv" src="http://ankusam.com/wp-content/uploads/2010/07/iv2.jpg" alt="iv" width="216" height="292" /></a><br />
ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఆద్యంతం వీడి యో చిత్రీకరణ జరపనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. &#8220;ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు), బ్యాలెట్ పెట్టెలు ఉన్న స్ట్రాంగ్‌రూమ్‌లలో సీసీటీవీ కెమెరాలను అమరుస్తున్నాం. లెక్కింపు ప్రక్రియను ఇవి రికా ర్డు చేస్తాయి,&#8221; అని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఐ.వి.సుబ్బారావు బుధవారం ఇక్కడ తెలిపారు.<br />
ఓట్ల లెక్కింపులో పారదర్శకత కోసం తమ ఈ చర్య ఉపకరిస్తుందన్నారు. స్ట్రాంగ్ రూములు ప్రతి చర్యనూ మోషన్ సెన్సర్లు పసికడతాయన్నారు. ఈ నెల 30వ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపులో తొలి ఫలితం 11గంటలకే వెలువడే అవకాశం ఉంది.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://ankusam.com/flash-news/%e0%b0%93%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%b2%e0%b1%86%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%bf%e0%b0%82%e0%b0%aa%e0%b1%81-%e0%b0%b5%e0%b1%80%e0%b0%a1%e0%b0%bf%e0%b0%af%e0%b1%8b-%e0%b0%9a%e0%b0%bf/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>కాలేజీల ఫీజులుంపై సీఎం స్పందించాలి &#8211; కృష్ణయ్య</title>
		<link>http://ankusam.com/flash-news/%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b1%87%e0%b0%9c%e0%b1%80%e0%b0%b2-%e0%b0%ab%e0%b1%80%e0%b0%9c%e0%b1%81%e0%b0%b2%e0%b1%81%e0%b0%82%e0%b0%aa%e0%b1%88-%e0%b0%b8%e0%b1%80%e0%b0%8e%e0%b0%82-%e0%b0%b8/</link>
		<comments>http://ankusam.com/flash-news/%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b1%87%e0%b0%9c%e0%b1%80%e0%b0%b2-%e0%b0%ab%e0%b1%80%e0%b0%9c%e0%b1%81%e0%b0%b2%e0%b1%81%e0%b0%82%e0%b0%aa%e0%b1%88-%e0%b0%b8%e0%b1%80%e0%b0%8e%e0%b0%82-%e0%b0%b8/#comments</comments>
		<pubDate>Thu, 29 Jul 2010 05:25:32 +0000</pubDate>
		<dc:creator>Ankusam</dc:creator>
				<category><![CDATA[Flash News]]></category>
		<category><![CDATA[Headlines]]></category>

		<guid isPermaLink="false">http://ankusam.com/?p=46998</guid>
		<description><![CDATA[
ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించిమెజారిటీ కాలేజీలు బలహీనవర్గాల విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నాయని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://ankusam.com/wp-content/uploads/2010/07/R.-Krishnaiah.jpg"><img class="alignnone size-full wp-image-46999" title="R. Krishnaiah" src="http://ankusam.com/wp-content/uploads/2010/07/R.-Krishnaiah.jpg" alt="R. Krishnaiah" width="300" height="450" /></a><br />
ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించిమెజారిటీ కాలేజీలు బలహీనవర్గాల విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నాయని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో బలవంతపు ఫీజుల వసూళ్ల వల్ల 25 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే దీనిపై రోశయ్య జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://ankusam.com/flash-news/%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b1%87%e0%b0%9c%e0%b1%80%e0%b0%b2-%e0%b0%ab%e0%b1%80%e0%b0%9c%e0%b1%81%e0%b0%b2%e0%b1%81%e0%b0%82%e0%b0%aa%e0%b1%88-%e0%b0%b8%e0%b1%80%e0%b0%8e%e0%b0%82-%e0%b0%b8/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>నేను సైతం &#8211; గుండు గీయించుకున్న కన్నడ మంత్రి</title>
		<link>http://ankusam.com/flash-news/%e0%b0%a8%e0%b1%87%e0%b0%a8%e0%b1%81-%e0%b0%b8%e0%b1%88%e0%b0%a4%e0%b0%82-%e0%b0%97%e0%b1%81%e0%b0%82%e0%b0%a1%e0%b1%81-%e0%b0%97%e0%b1%80%e0%b0%af%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b1%81%e0%b0%95/</link>
		<comments>http://ankusam.com/flash-news/%e0%b0%a8%e0%b1%87%e0%b0%a8%e0%b1%81-%e0%b0%b8%e0%b1%88%e0%b0%a4%e0%b0%82-%e0%b0%97%e0%b1%81%e0%b0%82%e0%b0%a1%e0%b1%81-%e0%b0%97%e0%b1%80%e0%b0%af%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b1%81%e0%b0%95/#comments</comments>
		<pubDate>Thu, 29 Jul 2010 05:23:27 +0000</pubDate>
		<dc:creator>Ankusam</dc:creator>
				<category><![CDATA[Flash News]]></category>
		<category><![CDATA[Headlines]]></category>
		<category><![CDATA[Karnataka]]></category>

		<guid isPermaLink="false">http://ankusam.com/?p=46995</guid>
		<description><![CDATA[
నల్లటి దుస్తులు, నున్నగా గుండుతో ఉన్న ఈ వ్యక్తిని గుర్తు పట్టారా? కర్ణాటక ఆరోగ్య మంత్రి బి. శ్రీరాములు! కాంగ్రెస్ నేతలు బళ్లారి సంస్కృతిని అవమానపరిచినందుకు నిరసనగా [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://ankusam.com/wp-content/uploads/2010/07/28.07-12.JPG"><img class="alignnone size-full wp-image-46996" title="28.07 12" src="http://ankusam.com/wp-content/uploads/2010/07/28.07-12.JPG" alt="28.07 12" width="131" height="152" /></a><br />
నల్లటి దుస్తులు, నున్నగా గుండుతో ఉన్న ఈ వ్యక్తిని గుర్తు పట్టారా? కర్ణాటక ఆరోగ్య మంత్రి బి. శ్రీరాములు! కాంగ్రెస్ నేతలు బళ్లారి సంస్కృతిని అవమానపరిచినందుకు నిరసనగా శిరోముండనం చేయించుకుని, నల్లటి దుస్తులు ధరిస్తున్నానని ప్రకటించారు.  బళ్లారి జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులను విలన్లుగా చిత్రీకరించేందుకు కాంగ్రెస్ నేతలు పన్నుతున్న వ్యూహం ఫలించదని రక్తంతో రాయిస్తానన్నారు. బుధవారం బళ్లారిలో తన ఇంట్లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ నేతల దిష్టి బళ్లారికి తగలకుండా ఓ దిష్టిబొమ్మ కూడా కడతానన్నారు.<br />
వరలక్ష్మీ వ్రతం వచ్చే (ఆగస్టు 20) వరకు వైరాగ్యజీవనం గడుపుతూ కటికనేలపై పడుకుని ఉపవాసం ఉంటూ ధాన్యపు గింజలతో కడుపు నింపుకొంటానన్నారు. బుధవారం నల్లదుస్తులు ధరించి దుర్గమ్మ దేవస్థానం వరకు ర్యాలీ నిర్వహించారు.<br />
కాంగ్రెస్ చేపట్టిన బళ్లారి పాదయాత్రకు పోటీగా చలో మైసూరు పాదయాత్ర చేస్తామని శ్రీరాములు ప్రకటించగా, సీఎం ససేమిరా అనడంతో అలకబూని రాజీనామా అస్త్రన్ని ప్రయోగించారు. గాలి జనార్దనరెడ్డి వెంటనే హెలికాప్టర్‌లో బళ్లారి వెళ్లి, శ్రీరాములును బుజ్జగించారు. రాష్ట్రంలో ముడి ఖనిజం ఎగుమతులపై నిషేధం విధిస్తూ గురువారంలోగా ఆదేశాలు జారీ చేయనున్నట్లు సీఎం యడ్యూరప్ప ప్రకటించారు.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://ankusam.com/flash-news/%e0%b0%a8%e0%b1%87%e0%b0%a8%e0%b1%81-%e0%b0%b8%e0%b1%88%e0%b0%a4%e0%b0%82-%e0%b0%97%e0%b1%81%e0%b0%82%e0%b0%a1%e0%b1%81-%e0%b0%97%e0%b1%80%e0%b0%af%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b1%81%e0%b0%95/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>భోజనంపై స్పందించిన చిరు &#8211; సీఎంకు లేఖ</title>
		<link>http://ankusam.com/flash-news/%e0%b0%ad%e0%b1%8b%e0%b0%9c%e0%b0%a8%e0%b0%82%e0%b0%aa%e0%b1%88-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%aa%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%9a%e0%b0%bf%e0%b0%b0%e0%b1%81/</link>
		<comments>http://ankusam.com/flash-news/%e0%b0%ad%e0%b1%8b%e0%b0%9c%e0%b0%a8%e0%b0%82%e0%b0%aa%e0%b1%88-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%aa%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%9a%e0%b0%bf%e0%b0%b0%e0%b1%81/#comments</comments>
		<pubDate>Thu, 29 Jul 2010 05:18:48 +0000</pubDate>
		<dc:creator>Ankusam</dc:creator>
				<category><![CDATA[Flash News]]></category>
		<category><![CDATA[Headlines]]></category>

		<guid isPermaLink="false">http://ankusam.com/?p=46990</guid>
		<description><![CDATA[
పేద పిల్లలకు పౌష్టికాహారం అందించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రారంభించిన మ ధ్యాహ్న భోజన పథకం అమలు తీరు అధ్వానంగా ఉందని, ఈ పథకంలోని లో టుపాట్లు సరిదిద్దాలని [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://ankusam.com/wp-content/uploads/2010/07/chirru.jpg"><img class="alignnone size-full wp-image-46993" title="chirru" src="http://ankusam.com/wp-content/uploads/2010/07/chirru.jpg" alt="chirru" width="170" height="186" /></a></p>
<p>పేద పిల్లలకు పౌష్టికాహారం అందించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రారంభించిన మ ధ్యాహ్న భోజన పథకం అమలు తీరు అధ్వానంగా ఉందని, ఈ పథకంలోని లో టుపాట్లు సరిదిద్దాలని సీఎం రోశయ్యను పీఆర్పీ అధినేత చిరంజీవి కోరారు. ఈ మేరకు ఆయనకు బుధవారం లేఖ రాశారు. భోజనంలో నాణ్యత లేదని, అమలు చేసేవారిలో జవాబుదారీతనం లేదని పేర్కొన్నారు.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://ankusam.com/flash-news/%e0%b0%ad%e0%b1%8b%e0%b0%9c%e0%b0%a8%e0%b0%82%e0%b0%aa%e0%b1%88-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%aa%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%9a%e0%b0%bf%e0%b0%b0%e0%b1%81/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
	</channel>
</rss>
