ఎన్‌కౌంటర్‌ పోలీసులపై హత్యకేసు పెట్టాలి – గద్దర్‌

Gaddar_300
శాఖమూరిని, కొండల్‌ రెడ్డిని ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని ప్రజాగాయకుడు గద్దర్‌ డిమాండ్‌ చేశారు. వీరిద్దరినీ పోలీసులు అరెస్టు చేసిన తర్వాత కాల్చి చంపారని గద్దర్‌ ఆరోపించారు. హైకోర్టు సిట్టింగ్‌ జడ్జీ చేత విచారణ జరిపించాలన్నారు.

Leave a Reply

free website analytics