ముఖ్యమంత్రి రోశయ్య జ్వరంతో బాధపడుతున్నారు. దీనితో ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు సిఎం హాజరు కాలేదు. జ్వరం కారణంగా ముఖ్యమంత్రి ధరం కరణ్ రోడ్డులోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి.
Name (required)
Mail (will not be published) (required)
Website
free website analytics